Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాగొచ్చి కొట్టేవాడు అందుకే నోట్లో దోమల మందు స్ప్రే చేసి వాడిని చంపేశా...

హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లో ప్రియుడితో కలిసి భర్తను చంపిన కేసులో భార్య సరికొత్త విషయాన్ని వెల్లడించింది. మద్యం సేవించి వచ్చిన తన భర్త నోట్లో దోమల మందు స్ప్రే చేసి, ప్రియుడు జగన్‌తో కలిసి హత్య చేసినట్టు హ

Webdunia
గురువారం, 9 ఆగస్టు 2018 (09:09 IST)
హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లో ప్రియుడితో కలిసి భర్తను చంపిన కేసులో భార్య సరికొత్త విషయాన్ని వెల్లడించింది. మద్యం సేవించి వచ్చిన తన భర్త నోట్లో దోమల మందు స్ప్రే చేసి, ప్రియుడు జగన్‌తో కలిసి హత్య చేసినట్టు హతుని భార్య వెల్లడించింది. దీంతో జగన్ హత్య కేసులో భార్యే ప్రధాని నిందితురాలని తేలింది.
 
ఇటీవల జీవనోపాధి కోసం హైదరాబాద్‌కు గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన జగన్, దేవి అనే దంపతులు వెళ్లారు. అయితే, జగన్ అనుమానాస్పద స్థితిలో మరణించారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ విచారణలో హత్యకు గల కారణాలు వెలుగులోకి వచ్చాయి. 
 
భార్య దేవిక వివాహేతర సంబంధమే హత్యకు కారణమని పోలీసుల విచారణలో తేలింది. పోలీసులు ఎదుట లొంగిపోయిన నిందితురాలు దేవిక అసలు నిజం బయటపెట్టింది. మద్యం మత్తులో ఉన్న భర్త జగన్ నోట్లో దోమల మందు స్ర్పే చేసినట్లు తెలిపింది. 
 
జగన్ స్పృహ కోల్పోయిన వెంటనే ప్రియుడు బెనర్జీని పిలిచి హత్య చేసినట్లు ఒప్పుకుంది. జగన్ హత్య తర్వాత బెనర్జీ పారిపోయినట్లు తెలిపింది. దీంతో బెనర్జీని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments