Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంగళసూత్రం ఏమైందని అడిగిన పాపానికి భర్తను కొడవలితో..

Webdunia
శనివారం, 30 సెప్టెంబరు 2023 (19:15 IST)
మదనపల్లిలో ఓ భార్య భర్తను దారుణంగా కొడవలితో దాడి చేసింది. మంగళసూత్రం ఏమైందని అడిగిన పాపానికి భర్తను కొడవలితో భార్య నరికేసిన ఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలంలో చోటుచేసుకుంది. 
 
దివ్యాంగుడైన వెంకటరమణ, మంగమ్మలు భార్య భర్తలు. భార్య మెడలో ఉండాల్సిన తాళిబొట్టు కనిపించకపోవడంతో భర్త నిలదీశాడు. దీంతో ఆగ్రహానికి గురైన భార్య.. భర్తపై కొడవలి దాడి చేసింది. 
 
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వెంకటరమణను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Aamir Khan: రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ చిత్రం కూలీ నుంచి అమీర్‌ఖాన్‌ లుక్

నాగభూషణం మనవడు అబిద్ భూషణ్, రోహిత్ సహాని జంటగా మిస్టీరియస్

Tammudu Review: తమ్ముడు మరో గేమ్ ఛేంజర్ అవుతుందా? తమ్ముడు రివ్యూ

హరిహర వీరమల్లు దెబ్బకు యూట్యూబ్ షేక్... (వీడియో)

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం
Show comments