Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వైన్ ఫ్లూ.. రాజయ్యను బలిచ్చారు: దానం నాగేందర్

Webdunia
సోమవారం, 26 జనవరి 2015 (13:16 IST)
సీఎం కేసీఆర్‌ను, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ సోమేష్‌కుమార్‌ తప్పుదోవ పట్టించారని కాంగ్రెస్‌నేత దానం నాగేందర్‌ పేర్కొన్నారు. స్వైన్‌ఫ్లూను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని, ప్రభుత్వం వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి దళితుడైన రాజయ్యను బలిచ్చారని దానం నాగేందర్‌ విమర్శించారు.
 
ఇకపోతే.. పేదప్రజల అభ్యున్నతి కోసం మేనిఫెస్టోలో లేని హమీని సైతం పక్కాగా అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. 
 
అందులో భాగంగానే కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథాకాలను ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిందని, ఈ పథకాల కింద అర్హులైన ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments