Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృష్ణాజిల్లాలో దారుణం: భర్తను బ్లేడుతో గొంతుకోసి..?

Webdunia
శనివారం, 30 ఆగస్టు 2014 (11:12 IST)
కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో దారుణం చోటుచేసుకుంది. కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలంలోని బోదవాడ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. జగ్గయ్యపేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బొదవాడకు చెందిన కామేష్ (30) ను అతని భార్య లక్ష్మి బ్లేడుతో గొంతు కోసి హత్య చేసింది. అనంతరం అక్కడి నుంచి ఆమె పరారైంది. 
 
దీనిపై స్థానికులను విచారించిన పోలీసులు వివాహేతర సంబంధం కారణంగానే ఆమె భర్తను హత్య చేసినట్టు అనుమానిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments