వివాహేతర సంబంధాలు.. భర్తను ప్రియుడితో కలిసి చంపేసిన భార్య

సెల్వి
శనివారం, 11 అక్టోబరు 2025 (16:33 IST)
వివాహేతర సంబంధాల కారణంగా అనేక సంఘటనలు జరగ్గా..తాజాగా చిత్తూరు జిల్లాలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రియుడితో కలిసి తన భర్తను ఓ మహిళ దారుణంగా చంపేసింది. ఏపీలోని చిత్తూరు పట్టణంలోని దుర్గమ్మ గుడి వీధిలో అక్టోబరు 6వ తేదీన బి. వెంకటేష్ అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. 
 
పోలీసుల విచారణలో భార్యే హంతకురాలని తేలింది. వెంకటేష్ రెండవ భార్య తులసి మునియమ్మ అలియాస్ కావ్య(22)పై అనుమానం రావడంతో పోలీసులు విచారణ జరిపారు. ఈ విచారణలో కావ్యకు సురేష్ (23)అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 
 
వీరి అక్రమ సంబంధం గురించి తెలిసిన కావ్య భర్త.. ఆమెన నిలదీశాడు. దీంతో తమ సుఖానికి భర్త అడువస్తున్నాడని ప్రియుడు సురేశ్ తో కలిసి కావ్య.. వెంకటేశ్‌ను చంపేసింది. 
 
ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు.. వెంకటేష్ ను తాడుతో వేలాడదీసి.. ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నం చేశారు. అయితే తర్వాత విచారణలో అది హత్య అని తేలగా దర్యాప్తు వేగవంతం చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

Pawan Kalyan: పవన్ కల్యాణ్ సినిమా ప్రయాణం ఇంకా ముగియలేదా? నెక్ట్స్ సినిమా ఎవరితో?

K Ramp: కొందరు కావాలనే K-ర్యాంప్ మూవీపై పక్షపాతం చూపిస్తున్నారు : నిర్మాత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments