Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడితో భార్య పారిపోయింది... భర్త ఏం చేశాడంటే?

Webdunia
మంగళవారం, 23 అక్టోబరు 2018 (15:04 IST)
వివాహేతర సంబంధం ఒక కుటుంబాన్ని చిదిమేసింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగుతున్న ఒక కుటుంబంలో విషాదాన్ని మిగిల్చింది. అన్యోన్యంగా సాగుతున్న కుటుంబంలో భార్య వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీంతో మనస్థాపానికి గురైన భర్త ముగ్గురు కుమార్తెలకు విషమిచ్చి తాను విషం తాగాడు. చిత్తూరు జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
 
కురబలకోట మండలం తెట్టు పంచాయతీ, ఎలకలవారి పల్లెకు చెందిన వెంకటేష్ కుమారుడు సుబ్బయ్య అతని భార్య వెంకటమ్మలు గ్రామానికి సమీపంలోని బండలపై రాయిపనులు చేసుకుని జీవనం సాగిస్తుండేవారు. సుబ్బయ్యకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. తనతో పాటు పనిచేస్తున్న ఒక వ్యక్తితో వెంకటమ్మ వివాహేతర సంబంధం పెట్టుకుంది. 
 
భార్యను ఎన్నోసార్లు హెచ్చరించాడు. అయితే ఆమె వినిపించుకోలేదు. తన ప్రియుడితో కలిసి ఇంటి నుంచి వెళ్ళిపోయింది వెంకటమ్మ. దీంతో మనస్థాపానికి గురైన వెంకటేష్‌ తన ముగ్గురు కుమార్తెలకు విషమిచ్చి తాను విషం తీసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలించారు. నలుగురి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments