Webdunia - Bharat's app for daily news and videos

Install App

బోరున ఏడ్చిన వైఎస్. జగన్ .. ఎందుకు?

మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులందరూ ఒక చోటచేరారు. వైఎస్ఆర్ జయంతి కావడంతో కడప జిల్లా ఇడుపులపాయకు చేరుకున్న వై.ఎస్.జగన్, షర్మిళలు వైఎస్ సమాధి వద్ద నివాళులు అర్పించారు.

Webdunia
శనివారం, 8 జులై 2017 (14:19 IST)
మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులందరూ ఒక చోటచేరారు. వైఎస్ఆర్ జయంతి కావడంతో కడప జిల్లా ఇడుపులపాయకు చేరుకున్న వై.ఎస్.జగన్, షర్మిళలు వైఎస్ సమాధి వద్ద నివాళులు అర్పించారు. వై.ఎస్.జగన్ వెంట వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు భారీగా తరలివచ్చారు. గంటకుపైగా వై.ఎస్. సమాధి వద్దే కుటుంబ సభ్యులు కూర్చుండిపోయారు. జగన్ కంట తడి పెట్టారు. ఆయన్ను షర్మిళ ఓదార్చే ప్రయత్నం చేశారు.
 
వై.ఎస్.రాజశేఖర్ రెడ్డికి కొడుకు జగన్ అంటే చాలా ఇష్టం. జగన్‌కు తండ్రి అంటే ఇంకా ఇష్టం. వై.ఎస్. బతికున్న సమయంలో రాజకీయాల్లో బిజీగా ఉన్నా సరే జగన్‌తో ఎక్కువ సేపు గడిపి వెళ్ళేవారు. అలాంటి వ్యక్తి దూరమైన తర్వాత జగన్ మానసికంగా కృంగిపోయారు. వై.ఎస్. మరణించి చాలా సంవత్సరాలవుతున్నా జగన్ ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే తండ్రిని గుర్తు తెచ్చుకుని జగన్ బోరున విలపించారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: శుభం తో నిర్మాతగా మారడానికి కారణం అదే : సమంత

శ్రీరామ్ వేణు ను తమ్ముడు రిలీజ్ ఎప్పుడంటూ నిలదీసిన లయ, వర్ష బొల్లమ్మ

దుల్కర్ సల్మాన్ చిత్రం ఐ యామ్ గేమ్ తిరువనంతపురంలో ప్రారంభం

థగ్ లైఫ్.. ఫస్ట్ సింగిల్ జింగుచా రిలీజ్, సినిమా జూన్లో రిలీజ్

జగదేక వీరుడు అతిలోక సుందరి క్రేజ్, రూ. 6 టికెట్ బ్లాక్‌లో రూ. 210

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments