Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక మతానికే డబ్బులు ఎందుకు ఖర్చు చేస్తున్నారు? విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్న

Webdunia
శుక్రవారం, 13 ఆగస్టు 2021 (17:34 IST)
విఐపిలతో తిరుమల ఈరోజు సందడిగా మారింది. ఉదయం విఐపి విరామ దర్సనా సమయంలో చాలామంది విఐపిలు శ్రీవారిని దర్సించుకున్నారు. రాజకీయ నేతల నుంచి క్రీడాప్రముఖుల వరకు అందరూ శ్రీవారిని దర్సించుకున్నారు. ఇందులో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్సి విష్ణువర్ధన్ రెడ్డి శ్రీవారిని దర్సించుకున్న తరువాత ఆలయం వద్ద చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకే దారితీస్తున్నాయి.
 
ఎపి ప్రభుత్వం పన్నుల రూపంలో ప్రజల నుంచి వసూలు చేసే డబ్బులను ఒక మతానికే ఖర్చు చేస్తోందన్నారు. అన్ని మతాలకు సమానంగా ఎందుకు డబ్బులను ఖర్చు చేయడం లేదని ప్రశ్నించారు. దీనిపై పూర్తిస్థాయిలో చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు విష్ణువర్ధన్ రెడ్డి.
 
చర్చీలకు, పాస్టర్లకు అవసరమైన వేతనాలపైనే ఎక్కువగా రాష్ట్రప్రభుత్వం దృష్టి పెట్టింది. అందులోను వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత ఇది మరింత ఎక్కువగా కనిపిస్తోంది. ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాము. ఇది మరీ దారుణమైన ఘటన అంటూ విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

కాలం రాసిన కథలు సినిమాకు సీక్వెల్ గా బ్యాచిలర్స్ ప్రేమకథలు ప్రారంభం

ఆర్టిస్టుల ముసుగు సస్పెన్స్ తోపాటు మిత్ర మండలి టైటిల్ ప్రకటించిన బన్నీవాస్

నార్నే నితిన్, సతీష్ వేగేశ్న కాంబోలో శ్రీ శ్రీ శ్రీ రాజావారు చిత్రం రివ్యూ

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments