Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక మతానికే డబ్బులు ఎందుకు ఖర్చు చేస్తున్నారు? విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్న

Webdunia
శుక్రవారం, 13 ఆగస్టు 2021 (17:34 IST)
విఐపిలతో తిరుమల ఈరోజు సందడిగా మారింది. ఉదయం విఐపి విరామ దర్సనా సమయంలో చాలామంది విఐపిలు శ్రీవారిని దర్సించుకున్నారు. రాజకీయ నేతల నుంచి క్రీడాప్రముఖుల వరకు అందరూ శ్రీవారిని దర్సించుకున్నారు. ఇందులో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్సి విష్ణువర్ధన్ రెడ్డి శ్రీవారిని దర్సించుకున్న తరువాత ఆలయం వద్ద చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకే దారితీస్తున్నాయి.
 
ఎపి ప్రభుత్వం పన్నుల రూపంలో ప్రజల నుంచి వసూలు చేసే డబ్బులను ఒక మతానికే ఖర్చు చేస్తోందన్నారు. అన్ని మతాలకు సమానంగా ఎందుకు డబ్బులను ఖర్చు చేయడం లేదని ప్రశ్నించారు. దీనిపై పూర్తిస్థాయిలో చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు విష్ణువర్ధన్ రెడ్డి.
 
చర్చీలకు, పాస్టర్లకు అవసరమైన వేతనాలపైనే ఎక్కువగా రాష్ట్రప్రభుత్వం దృష్టి పెట్టింది. అందులోను వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత ఇది మరింత ఎక్కువగా కనిపిస్తోంది. ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాము. ఇది మరీ దారుణమైన ఘటన అంటూ విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

పెళ్లంటూ చేసుకుంటే విడాకులు తీసుకోకూడదు.. జీవితాంతం వుండాలి: త్రిష

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

Samantha: శుభం చిత్ర బృందంతో శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ సమంత (video)

మలయాళ సినిమా జింఖానా ట్రైలర్‌ కు అనిల్ రావిపూడి ప్రమోషన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments