Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

సెల్వి
శనివారం, 18 మే 2024 (16:50 IST)
ఏపీలో పోలింగ్ ముగిసిన నేపథ్యంలో జూన్ 1 వరకు తన కూతుళ్లతో గడపడానికి ఏపీ సీఎం జగన్మోహన్ లండన్‌లో ల్యాండ్ అయ్యారు. సిబిఐ వ్యతిరేకించినా నాంపల్లి సిబిఐ కోర్టు యాత్రకు అనుమతి ఇచ్చింది. మరోవైపు చంద్రబాబు హైదరాబాద్‌లో తన అభ్యర్థులతో సమావేశమై పోలింగ్‌పై  విశ్లేషిస్తున్నారు. 
 
ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. ఏపీ కాంగ్రెస్ నేత వైఎస్ షర్మిల సజ్జల రామకృష్ణారెడ్డిని కలిశారని తెలుస్తోంది. ఎన్నికల తర్వాత షర్మిల కామ్ అయిపోయారు. ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. 
 
అయితే ఆమె ఎక్స్‌లో ఓటర్లకు కృతజ్ఞతలు తెలుపుతూ సందేశాన్ని పోస్ట్ చేశారు. షర్మిల కూడా అన్నయ్య లండన్‌ వెళ్లినట్లు తన కొడుకు, తల్లి విజయ లక్ష్మితో గడపడానికి సెలవుల నిమిత్తం యునైటెడ్ స్టేట్స్ వెళ్లినట్లు టాక్ వస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments