అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

సెల్వి
శనివారం, 18 మే 2024 (16:50 IST)
ఏపీలో పోలింగ్ ముగిసిన నేపథ్యంలో జూన్ 1 వరకు తన కూతుళ్లతో గడపడానికి ఏపీ సీఎం జగన్మోహన్ లండన్‌లో ల్యాండ్ అయ్యారు. సిబిఐ వ్యతిరేకించినా నాంపల్లి సిబిఐ కోర్టు యాత్రకు అనుమతి ఇచ్చింది. మరోవైపు చంద్రబాబు హైదరాబాద్‌లో తన అభ్యర్థులతో సమావేశమై పోలింగ్‌పై  విశ్లేషిస్తున్నారు. 
 
ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. ఏపీ కాంగ్రెస్ నేత వైఎస్ షర్మిల సజ్జల రామకృష్ణారెడ్డిని కలిశారని తెలుస్తోంది. ఎన్నికల తర్వాత షర్మిల కామ్ అయిపోయారు. ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. 
 
అయితే ఆమె ఎక్స్‌లో ఓటర్లకు కృతజ్ఞతలు తెలుపుతూ సందేశాన్ని పోస్ట్ చేశారు. షర్మిల కూడా అన్నయ్య లండన్‌ వెళ్లినట్లు తన కొడుకు, తల్లి విజయ లక్ష్మితో గడపడానికి సెలవుల నిమిత్తం యునైటెడ్ స్టేట్స్ వెళ్లినట్లు టాక్ వస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venu Swamy: రామ్ చరణ్- ఉపాసనల ట్విన్ బేబీస్.. వేణు స్వామి జ్యోతిష్యం తప్పిందిగా?

Upasana: రామ్ చరణ్, ఉపాసనకు ట్విన్ బేబీస్ రానున్నారా? (video)

Rebel Star Prabhas: ఫ్యాన్స్ లేకపోతే నేను జీరో అంటున్న రెబల్ స్టార్ ప్రభాస్

Chiranjeevi.: సూపర్ స్టార్ చిరంజీవి.. విశ్వంభర.. ఎప్పుడొస్తుందో తెలుసా..

Chandini Chowdhury : యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా చాందినీ చౌదరి... సంతాన ప్రాప్తిరస్తు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments