Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ స్వరూపానందను ఎందుకు కలిశాడో తెలిస్తే షాక్...

వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఈసారి అధికారంలోకి వచ్చేందుకు జగన్ కాస్త వెనక్కి తగ్గి రకరకాల వ్యూహాలతో ముందుకు వెళుతున్నారు. అది కూడా ఎక్కడ తగ్గాలో తెలుసన్న సామెతలా వ్యవహరిస్తున్నారు. మొదటగా జగన్ విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్రకు దగ్గరయ్యే ప్రయత్నం చేస

Webdunia
శనివారం, 4 నవంబరు 2017 (21:04 IST)
వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఈసారి అధికారంలోకి వచ్చేందుకు జగన్ కాస్త వెనక్కి తగ్గి రకరకాల వ్యూహాలతో ముందుకు వెళుతున్నారు. అది కూడా ఎక్కడ తగ్గాలో తెలుసన్న సామెతలా వ్యవహరిస్తున్నారు. మొదటగా జగన్ విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్రకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు.
 
తిరుమలలో ఉన్న స్వరూపానందస్వామిను నేరుగా కలిసిన జగన్ తన పాదయాత్ర విజయవంతమయ్యే విధంగా ఆశీర్వదించాలని కోరారు. జగన్ ఏ కార్యక్రమం మొదలుపెట్టినా ఎవరి సలహాలు కాని, ఎవరి ఆశీర్వాదం కానీ తీసుకోరని గతంలో ఓ విమర్శ వుండేది. అలాంటిది స్వరూపానందస్వామిని కలవడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments