గ్రామాల్లోకి నేను రాకూడదా? ఇదేమైనా మీ అయ్య జాగీరా? పవన్ ప్రశ్న

Webdunia
శుక్రవారం, 4 డిశెంబరు 2020 (15:04 IST)
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నివర్ తుఫాన్ ధాటికి దెబ్బతిన్న రైతులను పరామర్శించేందుకు శుక్రవారం నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తను ప్రజల సమస్యల కోసం మాట్లాడటానికి వస్తే వైసిపి వాళ్లు నన్ను ఆపాలని చూస్తున్నారు, ఆపడానికి మీరెవరు, ఇదేమైనా మీ అయ్య జాగీరా? మీ సొంతం అనుకుంటున్నారా? అంటూ ప్రశ్నించారు.
 
తను రైతులను పరామర్శించేందుకు వస్తున్నాననీ, ఇందులో మీకొచ్చిన ఇబ్బంది ఏంటంటూ ప్రశ్నించారు. ఇసుక, మద్యం అమ్ముకుని కోట్లు ఆర్జిస్తున్న ప్రభుత్వం, నష్టపోయిన రైతుకి 10 వేల రూపాయలను ఇవ్వలేదా అంటూ ప్రశ్నించారు. రైతులను రాష్ట్రప్రభుత్వం తక్షణం ఆదుకోవాలని డిమాండ్ చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Yuzvendra Chahal: తన భార్య హరిణ్య కు సర్‌ప్రైజ్ ఇచ్చిన రాహుల్ సిప్లిగంజ్

Rajamouli: వారణాసి కథపై రాజమౌళి విమర్శల గురించి సీక్రెట్ వెల్లడించిన వేణుస్వామి !

Thaman: సంగీతంలో విమర్శలపై కొత్తదనం కోసం ఆలోచనలో పడ్డ తమన్ !

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments