Webdunia - Bharat's app for daily news and videos

Install App

3 రాజధానుల్ని వ్యతిరేకించినవారే తర్వాత స్వాగతిస్తారు: సజ్జల

Webdunia
గురువారం, 27 ఫిబ్రవరి 2020 (08:13 IST)
3 రాజధానుల్ని ఇప్పుడు వ్యతిరేకించినవారే తర్వాత స్వాగతిస్తారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. సీఎం జగన్ దూరదృష్టితో మూడు రాజధానులు, అభివృధ్ది వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.

పార్టీ వాణిజ్య విభాగం సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ హయాంలో రాష్ట్రాన్ని దివాలా తీయించారని ఆరోపించారు. రాష్ట్రంలో పరిపాలన వ్యవస్ధను కుప్పకూల్చారని విమర్శించారు.

రాష్ట్ర విభజన కంటే గత ఐదేళ్ల పాలనలోనే అత్యధిక నష్టం రాష్ట్రానికి జరిగిందని తెలిపారు. రాజధానిని అమరావతి నుంచి తరలించడం లేదన్నారు.

ఒక భాగాన్ని విశాఖకు, మరొక భాగాన్ని రాయలసీమకు తీసుకువెళ్తున్నట్లు పేర్కొన్నారు. పార్టీ వాణిజ్య విభాగం ప్రజలకు మేలు చేసే ఈ నిర్ణయాలను ప్రజలలోకి తీసుకువెళ్లాలని సజ్జల కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments