Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లిదండ్రులు ఎంజాయ్ చేస్తే పిల్లలు పుడతారు... అమృత వివాదాస్పద వ్యాఖ్యలు

పరువు హత్యకు గురైన ప్రణయ్ భార్య అమృత ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు నెట్లో వైరల్‌గా మారుతున్నాయి. తల్లిదండ్రులు ఎంజాయ్ చేస్తే పిల్లలు పుడతారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తల్లిదండ్రుల ప్రేమ ముఖ్యమా? ప్రేమ

Webdunia
మంగళవారం, 25 సెప్టెంబరు 2018 (20:15 IST)
పరువు హత్యకు గురైన ప్రణయ్ భార్య అమృత ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు నెట్లో వైరల్‌గా మారుతున్నాయి. తల్లిదండ్రులు ఎంజాయ్ చేస్తే పిల్లలు పుడతారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తల్లిదండ్రుల ప్రేమ ముఖ్యమా? ప్రేమించిన వ్యక్తి ప్రేమ ముఖ్యమా అనే అంశంపై మాట్లాడుతూ ఆమె అలా అనేసింది.
 
అసలు తల్లిదండ్రులు పిల్లలను ప్రేమించడం కోసమే కంటారా అని ప్రశ్నించిన ఆమె పేరెంట్స్ ఎంజాయ్ చేస్తే పిల్లలు పుడతారంటూ వ్యాఖ్యానించింది. మరి ఈ వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. ఆమె వ్యాఖ్యలను తప్పుబడుతూ ఇప్పటికే కామెంట్లు వస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

తర్వాతి కథనం
Show comments