Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రాణంతీసిన స్కూటీ స్టాండ్.. ఎలా?

Webdunia
శనివారం, 5 సెప్టెంబరు 2020 (14:50 IST)
స్కూటీ స్టాండ్ ఓ వ్యక్తి ప్రాణం తీసింది. స్కూటీ స్టాండ్ ప్రాణమెలా తీసిందనే కదా మీ సందేహం. అయితే, ఈ కథనం చదవండి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన ఎక్కిడి దుర్గారావు(35) అనే వ్యక్తి శుక్రవారం మధ్యాహ్నం పాలకొల్లు వైపు స్కూటీపై తన వ్యక్తిగత పనిమీద వెళ్లాడు. అయితే, ఆయన ఇంటి నుంచి బయలుదేరే సమయంలోనే స్కూటీ స్టాండ్ తీయలేదు. ఈ విషయం ఆయన మరిచిపోయాడు. 
 
ఈ క్రమంలో పెన్నాడలోని రావిచెట్టు సెంటర్‌ సమీపంలోకి వచ్చే సరికి స్కూటర్‌కు ఉన్న స్టాండ్‌ తీయకపోవడంతో అది రోడ్డుకు తగిలి పడిపోయారు. గ్రామానికి చెందిన మహిళా పోలీసులు అరుణజ్యోతి, దుర్గాభవానీ 108కు సమాచారం అందించారు. ఆ సిబ్బంది వచ్చి పరిశీలించగా దుర్గారావు చనపోయాడని చెప్పారు. దుర్గారావుకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments