Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రాణంతీసిన స్కూటీ స్టాండ్.. ఎలా?

Webdunia
శనివారం, 5 సెప్టెంబరు 2020 (14:50 IST)
స్కూటీ స్టాండ్ ఓ వ్యక్తి ప్రాణం తీసింది. స్కూటీ స్టాండ్ ప్రాణమెలా తీసిందనే కదా మీ సందేహం. అయితే, ఈ కథనం చదవండి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన ఎక్కిడి దుర్గారావు(35) అనే వ్యక్తి శుక్రవారం మధ్యాహ్నం పాలకొల్లు వైపు స్కూటీపై తన వ్యక్తిగత పనిమీద వెళ్లాడు. అయితే, ఆయన ఇంటి నుంచి బయలుదేరే సమయంలోనే స్కూటీ స్టాండ్ తీయలేదు. ఈ విషయం ఆయన మరిచిపోయాడు. 
 
ఈ క్రమంలో పెన్నాడలోని రావిచెట్టు సెంటర్‌ సమీపంలోకి వచ్చే సరికి స్కూటర్‌కు ఉన్న స్టాండ్‌ తీయకపోవడంతో అది రోడ్డుకు తగిలి పడిపోయారు. గ్రామానికి చెందిన మహిళా పోలీసులు అరుణజ్యోతి, దుర్గాభవానీ 108కు సమాచారం అందించారు. ఆ సిబ్బంది వచ్చి పరిశీలించగా దుర్గారావు చనపోయాడని చెప్పారు. దుర్గారావుకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments