Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రాణంతీసిన స్కూటీ స్టాండ్.. ఎలా?

Webdunia
శనివారం, 5 సెప్టెంబరు 2020 (14:50 IST)
స్కూటీ స్టాండ్ ఓ వ్యక్తి ప్రాణం తీసింది. స్కూటీ స్టాండ్ ప్రాణమెలా తీసిందనే కదా మీ సందేహం. అయితే, ఈ కథనం చదవండి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన ఎక్కిడి దుర్గారావు(35) అనే వ్యక్తి శుక్రవారం మధ్యాహ్నం పాలకొల్లు వైపు స్కూటీపై తన వ్యక్తిగత పనిమీద వెళ్లాడు. అయితే, ఆయన ఇంటి నుంచి బయలుదేరే సమయంలోనే స్కూటీ స్టాండ్ తీయలేదు. ఈ విషయం ఆయన మరిచిపోయాడు. 
 
ఈ క్రమంలో పెన్నాడలోని రావిచెట్టు సెంటర్‌ సమీపంలోకి వచ్చే సరికి స్కూటర్‌కు ఉన్న స్టాండ్‌ తీయకపోవడంతో అది రోడ్డుకు తగిలి పడిపోయారు. గ్రామానికి చెందిన మహిళా పోలీసులు అరుణజ్యోతి, దుర్గాభవానీ 108కు సమాచారం అందించారు. ఆ సిబ్బంది వచ్చి పరిశీలించగా దుర్గారావు చనపోయాడని చెప్పారు. దుర్గారావుకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments