Webdunia - Bharat's app for daily news and videos

Install App

పగో జిల్లా రాజకీయ నేతలకు ఘన సన్మానం

Webdunia
సోమవారం, 28 జులై 2014 (13:37 IST)
పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలకు ఘనంగా సన్మానం జరిగింది. ఈ కార్యక్రమాన్ని జిల్లా ప్రైవేట్‌స్కూల్స్‌ అండ్‌ కాలేజ్‌ మెనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జరిగింది. జిల్లాలోని 15మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు, ఇద్దరు ఎమ్మెల్సీలు ఈ సన్మానాన్ని స్వీకరించారు. 
 
నవ్యాంధ్రప్రదేశ్‌ నిర్మాణ సారథుల ఆత్మీయ అభినందన సభ పేరుతో సాగిన ఈ కార్యక్రమం ఆద్యంతం కనుల విందుగా జరిగింది. కొత్త రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పటిష్టతకు అందరూ సహకరించాలని సన్మాన గ్రహీతలు కోరారు. జిల్లా విద్యా సంస్థల తరుపు నుంచి కొత్త రాజధాని నిర్మాణానికి సుమారు రెండు కోట్ల రూపాయలను విరాళంగా త్వరలో అందజేస్తామని నిర్వాహకులు తెలిపారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments