Webdunia - Bharat's app for daily news and videos

Install App

30 నుంచి హనుమ జన్మక్షేత్రంపై వెబినార్‌

Webdunia
శుక్రవారం, 9 జులై 2021 (10:57 IST)
హనుమంతుడి జన్మక్షేత్రంపై ఎస్వీ ఉన్నత వేద అధ్యయన సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 30, 31 తేదీల్లో తిరుపతిలో వెబినార్‌ నిర్వహించనున్నారు. ఈ మేరకు టీటీడీ పరిపాలన భవనంలో టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి ఆధ్వర్యాన జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

ఈ వెబినార్‌లో ఆంజనేయుడి జన్మస్థలానికి సంబంధించిన పురాణాల్లో ప్రమాణికత, వేంకటాచల మహాత్యం ప్రామాణికత, తిరుమల ఇతిహాసం, తిరుమలతో ఆంజనేయుడికి ఉన్నపురాణ సంబంధ అంశాలు, శ్రీ వేంకటేశ్వర ఇతిహాసమాల ప్రాశస్త్యం వంటి అంశాలు ఉంటాయి.

వీటితో పాటు హనుమంతుడి జన్మస్థలం, వాఙ్మయ ప్రమాణాలు, సంస్కృత వాఙ్మయం హనుమంతుడు, వైష్ణవ సాహిత్యంలో తిరుమల, శాసన ప్రమాణాలు, భౌగోళిక ప్రమాణాలు ఇతర అంశాలపై వెబినార్‌ నిర్వహిస్తారు. ఈ వెబినార్‌లో మఠాధిపతులు, వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన ఉన్నతస్థాయి పరిశోధకులు పాల్గొంటారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments