Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో ముగిసిన నైరుతి సీజన్... ప్రారంభంకానున్న ఈశాన్యం.. బంగాళాఖాతంలో అల్పపీడనం

Webdunia
శుక్రవారం, 20 అక్టోబరు 2023 (15:36 IST)
దేశంలో నైరుతి రుతుపవనాల సీజన్ ముగిసింది. ఇకపై ఈశాన్య రుతుపవన సీజన్ ప్రారంభంకానుంది. అదేసమయంలో బంగాళాఖాతంలో శుక్రవారం ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారనుంది. అది వాయుగుండంగా మారే మారి మరింతగా బలపడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 
 
ఇదిలావుంటే దేశంలో నైరుతి రుతుపవనాల సీజన్‌లో అనేక రాష్ట్రాల్లో తగినంత వర్షపాతం నమోదుకాలేదు. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలు ఈశాన్య రుతుపవనాలపైనే ఆశలుపెట్టుకునివున్నాయి. ఈశాన్య రుతుపవనాలు వస్తూనే అల్పపీడనం ఏర్పడేందుకు అనువైన పరిస్థితులు నెలకొన్నాయి. 
 
ఇందులోభాగంగా, శుక్రవారం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది శనివారానికి అల్పపీడనంగా మారనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది వాయువ్య దిశగా పయనించి అక్టోబరు 23వ తేదీ నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ప్రవేశించి వాయుగుండంగా బలపడుతుందని వివరించింది. దీని ప్రభావం ఉత్తరాంధ్రపై కూడా ఉంటుందని భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi : పెద్ది చిత్రం తాజా అప్ డేట్ - రామ్ చరణ్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ

థ్రిల్లర్ కథతో మలయాళ ప్రవింకూడు షప్పు- ప్రవింకూడు షప్పు సమీక్ష

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments