Webdunia - Bharat's app for daily news and videos

Install App

నంద్యాల టిక్కెట్ మాదే.. ముమ్మరంగా ప్రయత్నిస్తున్నా : భూమా అఖిలప్రియ

తన తండ్రి ప్రాతినిథ్యం వహిస్తూ అకాల మరణం చెందిన నంద్యాల అసెంబ్లీ టిక్కెట్ తమదేనని, ఆ టిక్కెట్ కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నామని రాష్ట్ర పర్యాటక శాఖామంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. అధినేత చంద్రబాబు ప్రకటన

Webdunia
మంగళవారం, 2 మే 2017 (10:29 IST)
తన తండ్రి ప్రాతినిథ్యం వహిస్తూ అకాల మరణం చెందిన నంద్యాల అసెంబ్లీ టిక్కెట్ తమదేనని, ఆ టిక్కెట్ కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నామని రాష్ట్ర పర్యాటక శాఖామంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. అధినేత చంద్రబాబు ప్రకటన కోసం వేచి చూస్తున్నామని చెప్పారామె. తిరుపతిలో టిడిపి నేతల సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొన్న అఖిల ప్రియ మీడియాతో మాట్లాడారు. 
 
నష్టాల్లో ఉన్న పర్యాటక శాఖను లాభాల్లో నడిపించే ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. రాయలసీమ జిల్లాల్లో ఎన్నో పర్యాటక కేంద్రాలు ఉన్నాయని, అయినా నష్టాల్లోనే నడుస్తోంది, దీనిపై అధికారులతో త్వరలో సమావేశం నిర్వహిస్తానని చెప్పారు. అతి పిన్న వయస్సురాలైనా తనను టిడిపి నేతలందరూ సొంత కుటుంబ సభ్యురాలిగా చూసుకుంటుండటం సంతోషంగా ఉందన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments