Webdunia - Bharat's app for daily news and videos

Install App

2029లో మళ్లీ మనదే అధికారం, ఇప్పుడు ప్రజలు మోసపోయారు: వైఎస్ జగన్

ఐవీఆర్
శుక్రవారం, 21 జూన్ 2024 (09:24 IST)
2029 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి సింగిల్ డిజిట్ ఫలితాలు వస్తాయి. మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజలు మోసపోయారు. ఆ విధంగా మోసపోయిన ప్రజలకు మనం వెన్నుదన్నుగా నిలవాలి. మనం ప్రజలకు ఎంతో మంచి చేసాము. గడప గడపలో మనం చేసిన మంచి వుంది. ప్రజల వద్దకు వెళ్లి భరోసానిద్దాం అంటూ మాజీ సీఎం జగన్ అన్నారు.
 
నిన్నరాత్రి జరిగిన విస్తృతస్థాయి సమావేశంలో ఘోర ఓటమి పాలైన అభ్యర్థులకు మనోధైర్యం ఇచ్చే ప్రయత్నం చేసారాయన. ఓడిపోయాము అనే భావనను మనసు నుంచి తీసేయండి అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... డిసెంబరు నెల వరకు ఆగండి. చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ సంపూర్ణంగా నెరవేర్చలేడు. వాళ్ల హనీమూన్ కాలం ముగిసిపోతుంది. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ప్రారంభమవుతుంది. అప్పుడు ప్రజలు నిజం తెలుసుకుంటారు.
 
మన పార్టీ కోసం కృషి చేసిన కార్యకర్తలకు వెన్నుదన్నుగా నిలవండి. ప్రజలు తిరిగి మన పార్టీని 2029లో అధికారాన్ని కట్టబెడతారు అంటూ చెప్పుకొచ్చారు జగన్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జియో సినిమా ప్రీమియంలో ఈనెల‌ 15న కుంగ్ ఫూ పాండా 4

డ్రగ్స్ - సైబర్ నేరాల అరికట్టేందుకు ప్రయత్నం : నిర్మాత దిల్ రాజు

ఆయన సినిమాలో పార్ట్ కావడం నా కల : హీరోయిన్ మాల్వి మల్హోత్రా

శ్రీకృష్ణుడి గొప్పతనం అంశాలతో తెరకెక్కిన ‘అరి’ విడుదలకు సిద్ధం

గీతా ఆర్ట్స్ లోకి ఎంట్రీ ఇస్తున్న సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ నిహారిక ఎన్ఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments