Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీకి ప్రత్యేక హోదా కాదు.. Special Status Beer తెచ్చారు.. షర్మిల

సెల్వి
బుధవారం, 31 జనవరి 2024 (12:40 IST)
వైఎస్ షర్మిల కాంగ్రెస్ ప్రచారాన్ని నిర్వహిస్తూ.. తన సోదరుడైన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని గద్దె దించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో ప్రతిపక్ష పార్టీలు జగన్‌పై పలుమార్లు ఆరోపణలు చేసిన లిక్కర్ మాఫియాను టార్గెట్ చేశారు. 
 
ఏపీలోని మద్యం మాఫియా భారతదేశంలోనే అతిపెద్ద మాఫియా. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కలుషిత మద్యం వల్ల మరణాలు 25 శాతం పెరిగాయి. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం పోరాడాలని జగన్‌ను కోరగా, ఆయన ప్రత్యేక హోదాకు బదులు బీర్‌ తీసుకొచ్చారు. ఏపీలో నకిలీ మద్యం బ్రాండ్‌ల సంఖ్య విపరీతంగా పెరిగిపోయిందని షర్మిల వ్యాఖ్యానించారు.
 
ఏపీలో మద్యం అక్రమాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో తెలిసినా బీజేపీ ప్రభుత్వం సీబీఐ విచారణకు పిలవకపోవడం దారుణమని షర్మిల అన్నారు. ఏపీలో మద్యం విక్రయాల ఆర్థిక రికార్డులపై కాగ్ ఆడిట్ అవసరమని షర్మిల చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

కరణ్ అన్షుమాన్ క్రియేట్ చేసిన రానా నాయుడు 2 వచ్చేస్తుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

తర్వాతి కథనం
Show comments