Webdunia - Bharat's app for daily news and videos

Install App

పట్టిసీమకు మేము పూర్తి వ్యతిరేకం.. గతంలో కూడా చెప్పాం.. జగన్

Webdunia
శుక్రవారం, 4 సెప్టెంబరు 2015 (06:15 IST)
పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని  వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి చెప్పారు. గతంలో జరిగిన అసెంబ్లీ సమావేశాలలో కూడా స్పష్టం చేశామని అన్నారు. పట్టిసీమలో స్టోరేజీ లేదని చెప్పారు. గురువారం అసెంబ్లీలో ఈ విషయాన్ని వెల్లడించారు. 
 
పట్టిసీమ కోసం రూ.1100 కోట్లకు టెండర్లు పిలిచారన్నారని పేర్కొన్నారు. ఈ టెండర్లలో 21.9 శాతం ఎక్కువ వేశారని వెల్లడించారు. సెలక్టివ్‌ టెండరింగ్‌ ప్రాసెస్‌ జరిగిందని, రూ.350 కోట్లు ఎక్కువకు కోట్‌చేశారని ఆరోపించారు. పైపులు, పంప్‌లు తగ్గితే ధర తగ్గదా? అని ప్రశ్నించారు. పట్టిసీమ ప్రాజక్టు.. గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్‌ పరిధిలోకి వెళ్తుందన్నారు. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments