Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రకాశం బ్యారేజీపై నీటి విమానాలు!

Webdunia
మంగళవారం, 3 నవంబరు 2020 (08:14 IST)
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం బ్యారేజిపై నీటి విమానాలు దిగే ఏర్పాట్లు చేయాలని కేంద్రం ప్రతిపాదిస్తోంది. గుజరాత్‌లోని కేవడియా నుంచి అహ్మదాబాద్‌కు ఇలాంటి సేవలను ప్రధాని నరేంద్రమోదీ శనివారం ప్రారంభించిన విషయం తెలిసిందే.

దీనికి కొనసాగింపుగా ఏపీ సహా మరో 14 చోట్ల నీటి విమానాశ్రయాలు (వాటర్‌ ఏరోడ్రోమ్‌లు) ఏర్పాటుచేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

లక్షద్వీప్‌, అండమాన్‌-నికోబార్‌, అసోం, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్‌లలోనూ వివిధ మార్గాల్లో నీళ్లపై విమానాలు దిగేందుకు కావాల్సిన ఏర్పాట్లను చేయనున్నట్లు నౌకాయాన మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపారు. 

ప్రయాణికులు ఈ విమానాల్లోకి చేరుకునేందుకు, వీటి నుంచి బయటకు వచ్చేందుకు అవసరమైన జెట్టీలను నెలకొల్పడంలో సహకరించాల్సిందిగా భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (ఏఏఐ), పౌర విమానయాన మంత్రిత్వ శాఖలు.. భారత అంతర్గత జలమార్గాల ప్రాధికార సంస్థ (ఏడబ్ల్యూఏఐ)ను కోరాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు కాదు... రన్నింగ్ రాజు : అనిల్ రావిపూడి (Video)

పారితోషికం కంటే పనిలో సంతృప్తి కి ప్రాధాన్యత: కిషోర్ బొయిదాపు

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments