Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్‌లో స్వచ్చంధంగా మూతపడుతున్న థియేటర్లు

Webdunia
శుక్రవారం, 24 డిశెంబరు 2021 (10:33 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా థియేటర్ల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ప్రభుత్వ నిబంధనలు పాటించని థియేటర్లపై ఏపీ అధికారులు కొరఢా ఝుళిపిస్తున్నారు. అలాగే, అపరిశుభ్రంగా, నిబంధనలు పాటించడం లేదన్న సాకులతో పలు థియేటర్లను అధికారులు సీజ్ చేస్తున్నారు. 
 
ఈ క్రమంలో ఇప్పటికే చిత్తూరు జిల్లాలో థియేటర్లపై అధికారులు కొరఢా ఝుళిపించారు. ఈ జిల్లాలో 11 థియేటర్లను మూసివేశారు. మదనపల్లి రెవెన్యూ డివిజన్‌లో 37 సినిమా హాళ్ళకు నోటీసులు ఇచ్చారు. వీటిలో 16 థియేటర్లను గురువారం మూసివేశారు. మదనపల్లిలో 7, కుప్పంలో 4 చొప్పున థియేటర్లు మూసివేశారు. 
 
ఈ పరిస్థితుల్లో అనంతపురం జిల్లాలో పలు సినిమా థియేటర్లను యజమానులు స్వచ్చంధంగా మూసివేస్తున్నారు. పెనుకొండలో మూడు, గోరంట్లలో ఓ థియేటర్‌ను యజమానులు మూసివేశారు. అలాగే, ఇతర ప్రాంతాల్లోనూ పలు థియేటర్లను మూసివేసే దిశగా యజమానులు సిద్ధమవుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వింటేజ్ తరహా సినిమాగా బ్లాక్ నైట్ సాంగ్స్, ట్రైలర్ లాంచ్

Saptami: పవన్ కల్యాణ్ అభిమానిని, తెరపై నేను కనిపించకపోవడానికి కారణమదే : సప్తమి గౌడ

రానా దగ్గుబాటి, ప్రవీణ పరుచూరి కాంబినేషన్ లో కొత్తపల్లిలో ఒకప్పుడు

Shankar:రామ్ చరణ్ తో సినిమా తీయబోతున్నా: దిల్ రాజు, దర్శకుడు శంకర్ పై శిరీష్ ఫైర్

Nitin: సక్సెస్ ఇవ్వలేకపోయా : నితిన్; తమ్ముడుతో సక్సెస్ ఇస్తావ్ : దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments