Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ టు ముంబై .... స్పైస్ జెట్ విమానం ప్రారంభం

Webdunia
బుధవారం, 15 సెప్టెంబరు 2021 (11:18 IST)
విశాఖప‌ట్నం నుంచి ముంబైకి స్పైస్ జెట్ విమానం ప్రారంభం అయింది. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అధితిగా ఎమ్మెల్యే వాసుపల్లి హాజ‌ర‌య్యారు. ఈ రోజు విశాఖపట్నం విమానాశ్రయం ఆవరణలో స్పైస్ జెట్ విమానం విశాఖపట్నం నుండి ముంబై కు బ‌య‌లుదేరింది.

ముంబై వెళ్లే ఫ్లైట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అధితిగా హాజరైన విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసన సభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ, ఇది ఎంతో మంచి రోజు అన్నారు. ఆంధ్ర రాష్ట్ర డైనమిక్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖపట్నం ను పరిపాలన రాజధానిగా ఏర్పాటు చేయనున్నతరుణంలో ఈ విమానం ఎంతో ఉప‌యోగ‌క‌రం అన్నారు.

విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల ప్రజలందరికీ చాలా తక్కువ రేటుకు ముంబై ఫ్ల‌యిట్ స‌ర్వీస్ అందుబాటు ధరలో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram: రామ్, ఉపేంద్ర, సత్య పై రాజమండ్రిలో ఆంధ్రా కింగ్ తాలూకా షెడ్యూల్

తరుణ్ భాస్కర్, సురేష్ ప్రొడక్షన్స్, కల్ట్ సీక్వెల్ ENE రిపీట్ అనౌన్స్‌మెంట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments