Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ టు ముంబై .... స్పైస్ జెట్ విమానం ప్రారంభం

Webdunia
బుధవారం, 15 సెప్టెంబరు 2021 (11:18 IST)
విశాఖప‌ట్నం నుంచి ముంబైకి స్పైస్ జెట్ విమానం ప్రారంభం అయింది. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అధితిగా ఎమ్మెల్యే వాసుపల్లి హాజ‌ర‌య్యారు. ఈ రోజు విశాఖపట్నం విమానాశ్రయం ఆవరణలో స్పైస్ జెట్ విమానం విశాఖపట్నం నుండి ముంబై కు బ‌య‌లుదేరింది.

ముంబై వెళ్లే ఫ్లైట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అధితిగా హాజరైన విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసన సభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ, ఇది ఎంతో మంచి రోజు అన్నారు. ఆంధ్ర రాష్ట్ర డైనమిక్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖపట్నం ను పరిపాలన రాజధానిగా ఏర్పాటు చేయనున్నతరుణంలో ఈ విమానం ఎంతో ఉప‌యోగ‌క‌రం అన్నారు.

విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల ప్రజలందరికీ చాలా తక్కువ రేటుకు ముంబై ఫ్ల‌యిట్ స‌ర్వీస్ అందుబాటు ధరలో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments