Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరేళ్ళ తర్వాత లాభాలు అర్జించిన వైజాగ్ స్టీల్ ప్లాంట్

Webdunia
ఆదివారం, 10 ఏప్రియల్ 2022 (16:13 IST)
వైజాగా స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయాలని కేంద్ర ప్రభుత్వం గట్టి పట్టుదలతో అడుగులు ముందుకేస్తుంది. మరోవైపు ఈ ప్లాంట్ ప్రైవేటీకరణను ఏపీ ప్రజలు, స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆరేళ్ల తర్వాత లాభాలను అర్జించింది. 
 
2021-22 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 835 కోట్ల రూపాయల లాభాన్ని సాధించిందని స్టీల్ ఫ్యాక్టరీ సిఎండి అతుల్ భట్ తెలిపారు. బొగ్గు కొరత, అంతర్జాతీయకరణ సమస్యలను పరిష్కరించడంలో కొత్త పుంతలు తొక్కుతున్నందుకు వివిధ డివిజన్ల కార్మికులతో పాటు మొత్తం సంస్థను ఆయన ప్రశంసించారు.
 
ఉక్కునగరం క్లబ్‌లో జరిగిన టాప్ ఎగ్జిక్యూటివ్‌లు, ట్రేడ్ యూనియన్‌లు, ఉద్యోగుల వార్షిక సమావేశంలో పాల్గొన్న ఆయన, 2020-21లో రూ.17,978 కోట్లు, 2021-22లో రూ.28,082 కోట్లతో విక్రయాలు 57 శాతం పెరిగాయని పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments