Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.వంద కోట్ల భూస్కామ్‌కు పాల్పడిన తహశీల్దారు... ఎక్కడ?

విశాఖపట్టణం రూరల్ తహశీల్దారు మజ్జి శంకర రావు ఏకంగా వంద కోట్ల రూపాయల భూకుంభకోణానికి పాల్పడ్డాడు. దీంతో అతన్ని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. రుషికొండలో ప్రభుత్వ భూములకు సంబంధించిన వివరాలను రికార్డుల్లో త

Webdunia
శుక్రవారం, 3 ఫిబ్రవరి 2017 (11:32 IST)
విశాఖపట్టణం రూరల్ తహశీల్దారు మజ్జి శంకర రావు ఏకంగా వంద కోట్ల రూపాయల భూకుంభకోణానికి పాల్పడ్డాడు. దీంతో అతన్ని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. రుషికొండలో ప్రభుత్వ భూములకు సంబంధించిన వివరాలను రికార్డుల్లో తప్పుగా నమోదుచేసిన విషయాన్ని గత ఏడాది డిసెంబరులో వెలుగులోకి వచ్చింది. 
 
దీనిపై కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ స్పందించి విచారణ చేయించారు. రికార్డులను ఉద్దేశపూర్వకంగా ఎర్ర ఇంకుతో దిద్దేసినట్లు తేలడంతో డిప్యూటీ తహసీల్దార్‌ శ్యామ్‌ప్రసాద్‌, వీఆర్‌ఏ బి.అప్పారావులను గత నెల 4నే సస్పెండ్‌ చేశారు. బాధ్యతారహితంగా వ్యవహరించి రూ.100 కోట్ల భూస్కామ్‌కు పాల్పడినందుకు తహసీల్దార్‌ శంకరరావును సీసీఎల్‌ఏ సస్పెండ్‌ చేసింది. ఉత్తర్వులను గురువారం అందజేసినట్లు కలెక్టర్‌ తెలిపారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajmouli: 1000 + ప్లస్ స్క్రీన్స్ అంటే ఫస్ట్ డే చూడాలనే ఆసక్తిని కలిగింది : ఎస్ఎస్ రాజమౌళి

King dom: సోదరభావానికి వేడుకలా విజయ్ దేవరకొండ, సత్యదేవ్ లపై అన్న అంటేనే.. సాంగ్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments