Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.వంద కోట్ల భూస్కామ్‌కు పాల్పడిన తహశీల్దారు... ఎక్కడ?

విశాఖపట్టణం రూరల్ తహశీల్దారు మజ్జి శంకర రావు ఏకంగా వంద కోట్ల రూపాయల భూకుంభకోణానికి పాల్పడ్డాడు. దీంతో అతన్ని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. రుషికొండలో ప్రభుత్వ భూములకు సంబంధించిన వివరాలను రికార్డుల్లో త

Webdunia
శుక్రవారం, 3 ఫిబ్రవరి 2017 (11:32 IST)
విశాఖపట్టణం రూరల్ తహశీల్దారు మజ్జి శంకర రావు ఏకంగా వంద కోట్ల రూపాయల భూకుంభకోణానికి పాల్పడ్డాడు. దీంతో అతన్ని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. రుషికొండలో ప్రభుత్వ భూములకు సంబంధించిన వివరాలను రికార్డుల్లో తప్పుగా నమోదుచేసిన విషయాన్ని గత ఏడాది డిసెంబరులో వెలుగులోకి వచ్చింది. 
 
దీనిపై కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ స్పందించి విచారణ చేయించారు. రికార్డులను ఉద్దేశపూర్వకంగా ఎర్ర ఇంకుతో దిద్దేసినట్లు తేలడంతో డిప్యూటీ తహసీల్దార్‌ శ్యామ్‌ప్రసాద్‌, వీఆర్‌ఏ బి.అప్పారావులను గత నెల 4నే సస్పెండ్‌ చేశారు. బాధ్యతారహితంగా వ్యవహరించి రూ.100 కోట్ల భూస్కామ్‌కు పాల్పడినందుకు తహసీల్దార్‌ శంకరరావును సీసీఎల్‌ఏ సస్పెండ్‌ చేసింది. ఉత్తర్వులను గురువారం అందజేసినట్లు కలెక్టర్‌ తెలిపారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya: తొలి ముద్దు సమంతకు, శోభితకు కాదు.. ఎవరికో తెలుసా?

ఏయ్, నా నడుము మీద చెయ్యి ఎందుకేశావ్? నీ టాపు లేచిపోతుందనీ: నటితో నిర్మాత వెకిలి చేష్టలు

Pawan Kalyan: ముంబై వీధుల్లో గ్యాంగ్‌స్టర్ లుక్‌లో పవన్ - వీడియో వైరల్

సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రాబోతోన్న మార్గన్ : విజయ్ ఆంటోని

సనాతన ధర్మం గొప్పతనాన్ని చాటిచెప్పేలా హరి హర వీరమల్లు : జ్యోతి కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

తర్వాతి కథనం
Show comments