Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు గ్రాఫ్ పడిపోయింది.. 2019లో జగనే సీఎం: విష్ణుకుమార్ జోస్యం

ఏపీ సీఎం చంద్రబాబు గ్రాఫ్ పడిపోయిందని.. రానున్న రోజుల్లో అదీ కాస్త పూర్తిగా పడిపోతుందని.. బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్కైన చంద్రబాబు..

Webdunia
గురువారం, 3 మే 2018 (15:54 IST)
ఏపీ సీఎం చంద్రబాబు గ్రాఫ్ పడిపోయిందని.. రానున్న రోజుల్లో అదీ కాస్త పూర్తిగా పడిపోతుందని.. బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్కైన చంద్రబాబు.. హైదరాబాదులో వుంటే ఇబ్బందులు వస్తాయని భావించారన్నారు.


అందుకే అక్కడి నుంచి పారిపోయి., విజయవాడకు మకారం మార్చారని విష్ణు సెటైర్లు విసిరారు. అంతేగాకుండా.. 2019 ఎన్నికల్లో వైకాపా విజయం సాధిస్తుందని.. వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని విష్ణు జోస్యం చెప్పారు. 
 
గురువారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం విష్ణుకుమార్ రాజు మీడియా మాట్లాడుతూ.. చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలోని తెలుగు వారు బీజేపీకి ఓటు వేయొద్దని చంద్రబాబు పిలుపు ఇవ్వడం ఏమిటని మండిపడ్డారు.

చంద్రబాబు పిలుపుతో కర్ణాటకలో ఉన్న తెలుగువారు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వుందని తెలిపారు. టీడీపీ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని విష్ణు ఆరోపణలు చేశారు. టీడీపీ అవినీతిని త్వరలోనే బహిర్గతం చేస్తామని విష్ణు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments