Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ తుఫాను బాధితులతో దీపావళి : వెంకయ్య

Webdunia
బుధవారం, 22 అక్టోబరు 2014 (12:04 IST)
దీపావళి పండుగ రోజున విశాఖపట్టణం తుఫాను బాధితులతో గడుపనున్నట్టు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు వెల్లడించారు. అదేసమయంలో విశాఖ తుఫాను బాధితులకు కేంద్రం అండగా ఉంటుందని తెలిపారు. 
 
బుధవారం ఆయన విశాఖకు వచ్చారు. విశాఖలో తుఫాను కారణంగా ఇళ్లు కోల్పోయిన వారికి కేంద్ర ప్రభుత్వం తరపున పక్కా ఇళ్ళు మంజూరు చేయనున్నట్టు తెలిపారు. బుధ, గురువారాల్లో తాను విశాఖలోనే ఉంటానని, ఈ దీపావళిని తాను విశాఖ తుఫాను బాధితులతో కలసి జరుపుకుంటానని వెంకయ్య నాయుడు చెప్పారు. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments