Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటుకు కేంద్రం సానుకూలం... పీఎంవో ఆదేశాలు

Webdunia
బుధవారం, 10 ఫిబ్రవరి 2016 (16:19 IST)
విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి రైల్వేశాఖకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో రైల్వేజోన్‌ ఏర్పాటుపై రైల్వేశాఖ సాంకేతిక కమిటీ సమావేశమైంది.
 
లోగడ మిట్టల్‌ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా జోన్‌ ఏర్పాటుపై నిర్ణయం తీసుకోనున్నారు. వచ్చే మంత్రివర్గ సమావేశానికి రైల్వేజోన్‌ ఏర్పాటుపై ప్రతిపాదనలు పంపే అవకాశం ఉంది. అదేవిధంగా కాకినాడ - కోటిపల్లి - నరసాపురం రైల్వేలైన్‌కు కూడా కేంద్రం అంగీకారం తెలిపింది. 
 
కాగా, రాష్ట్ర విభజన హామీల్లో విశాఖ రైల్వే జోన్ కూడా ఉన్న విషయం తెల్సిందే. ఈ జోన్ ఏర్పాటు కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా, రాష్ట్రానికి చెందిన ఎంపీలు, కేంద్ర మంత్రులు ముమ్మరంగా కృషి చేస్తున్నారు. వీరి కృషి ఫలితంగా కేంద్రంలో కదలిక వచ్చినట్టు తెలుస్తోంది. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments