Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖపట్నంలో వాల్ మార్ట్: సీఈఓ క్రిష్ అయ్యర్

Webdunia
మంగళవారం, 26 మే 2015 (19:43 IST)
విశాఖపట్నంలో ఒకటి, పంజాబ్‌లోని లుథియానాలో మరొక వాల్ మార్ట్ స్టోర్‌ను నెలకొల్పుతున్నట్లు వాల్ మార్ట్ ఇండియా ప్రెసిడెంట్, సీఈఓ క్రిష్ అయ్యర్ ఓ ప్రకటనలో తెలిపారు. అమెరికా రిటైల్ అమ్మకాల దిగ్గజమైన వాల్ మార్ట్ భారత్‌లో రెండో హోల్ సేల్ స్టోర్స్ ప్రారంభించేందుకు సన్నద్ధమైంది. ఇందులో ఒకటి విశాఖలో ఏర్పాటు కానుంది. 
 
దీనిపై క్రిష్ అయ్యర్ ఓ ప్రకటనలో.."ఈ రెండు క్యాష్ అండ్ క్యారీ స్టోర్లు ఏర్పాటు చేసేందుకు అవసరమైన అంతర్గత అనుమతులు ఇటీవలే లభించాయి. ఒక స్టోర్‌ను విశాఖలో, రెండో స్టోర్‌ను పంజాబ్ నగరం లుథియానాలో ప్రారంభిస్తున్నాం" అని వివరించారు. సంబంధిత లైసెన్సులు, ఇతర అనుమతులను పొందేందుకు ఓ బృందం పనిచేస్తోందని తెలిపారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments