Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ భూదందాపై ఉక్కుపాదం... కేఈ క్రిష్ణమూర్తి

విశాఖ భూ దందాపై బహిరంగ విచారణ చేపడతామన్నారు ఉప ముఖ్యమంత్రి కే.ఈ క్రిష్ణమూర్తి. విశాఖ జిల్లాలోని భూ రికార్డుల మార్పిడిపై వెల్లువెత్తుతున్న ఆరోపణలను పరిశీలించి, పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ముందుగా సి.సి.ఎల్.ఏ కార్యాలయం నుండి సీన

Webdunia
మంగళవారం, 30 మే 2017 (20:26 IST)
విశాఖ భూ దందాపై బహిరంగ విచారణ చేపడతామన్నారు ఉప ముఖ్యమంత్రి కే.ఈ క్రిష్ణమూర్తి. విశాఖ జిల్లాలోని భూ రికార్డుల మార్పిడిపై వెల్లువెత్తుతున్న ఆరోపణలను పరిశీలించి, పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ముందుగా సి.సి.ఎల్.ఏ కార్యాలయం నుండి సీనియర్ అధికారుల బృందాన్ని విశాఖలో రికార్డులను పరిశీలించడానికి పంపుతున్నామని, జూన్ 15వ తేదీన ఉదయం 11 గంటలకు విశాఖపట్నం కలెక్టరేట్లో బహిరంగ విచారణ చేపడతామన్నారు. 
 
తనతో పాటు రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు విచారణలో పాల్గొంటారని తెలిపారు. బాధిత ప్రజలు ఎవరైనా వచ్చి తగిన ఆధారాలతో ఫిర్యాదు చేసినట్లైతే, సమస్య తప్పక పరిష్కరిస్తామన్నారు. బాధితులు ఎవరూ రాజకీయ వత్తిడులకు లొంగాల్సిన అవసరం లేదని, విశాఖ భూ దందా విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తర్వాతి కథనం
Show comments