Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెను ముప్పు ... రైలు నుంచి వేరుపడిన బోగీలు

Webdunia
ఆదివారం, 18 సెప్టెంబరు 2022 (12:20 IST)
విశాఖ ఎక్స్‌ప్రెస్‌కు ఆదివారం పెనుముప్పు తప్పింది. ఏలూరు దగ్గర రన్నింగ్ ట్రైన్ నుంచి మూడు బోగీలు వేరుపడిపోయాయి. ఒక్కసారిగా బోగీలు రైలు నుంచి విడిపోవడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. రైల్వే స్టేషన్‌లో నెమ్మెదిగా ఆగే సమయంలో లింకు తెగిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. 
 
అయితే, బోగీల్లోని ప్రయాణికులంతా సురక్షితంగా ఉండటంతో అటు రైల్వే అధికారులు, ఇటు ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన ఏలూరు రైల్వే స్టేషన్‌లో శనివారం సాయంత్రం జరుగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఎక్స్‌ప్రెస్ రైలు షిర్డీ నుంచి వస్తున్న షిర్డీ ఎక్స్‌ప్రెస్, ఇటు విశాఖకు వెళ్లాల్సిన విశాఖ ఎక్స్‌ప్రెస్ రైళ్లు రైల్వే స్టేషన్‌లో బాగా నెమ్మదించాయి. 
 
ఆ సమయంలోనే విశాఖ ఎక్స్‌ప్రెస్ బోగీల లింకు వేరుపడింది. ఫలితంగా విశాఖ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన ఎస్1, ఎస్2, ఎస్3 రైళ్లు బాగా విడిపోయాయి. అయితే ట్రైన్ చాలా నెమ్మదిగా వెళ్తున్న సమయంలో రైలు లింక్ ఊడిపోయింది. దీంతో పెను ప్రమాదం తప్పిపోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కళ్యాణి ప్రియదర్శన్‌ ను కొత్తగా ఆవిష్కరించిన కోత లోకహ్ 1: చంద్ర ట్రైలర్

Sreeleela: జూనియర్ ఎన్టీఆర్‌ను చూసి ముచ్చటపడిన శ్రీలీల తల్లి స్వర్ణలత

Amani: ఒగ్గు కళాకారుల నేపథ్యం లో తెరకెక్కిన బ్రహ్మాండ చిత్రం

బార్బరిక్ షూటింగ్‌లో ప్రతీ రోజూ ఛాలెంజింగ్‌గా అనిపించేది : వశిష్ట ఎన్ సింహా

హర హర శంకర పాటలో సమాజంలో ఘోరాల్ని చూపించారు : తనికెళ్ళ భరణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments