Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖలో బాలికపై అత్యాచారం.. మాయమాటలు చెప్పి.. పార్కుకు తీసుకెళ్లి?

బాలికలపై అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. నిన్నటికి నిన్న రాజస్థాన్ చురు ఘటన కలకలం రేపితే.. తాజాగా విశాఖపట్నంలో 14 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. బాలికపై అత్యాచారం చేసిన సంఘటనలో వి. మణికంఠ (19)పై

Webdunia
గురువారం, 5 జనవరి 2017 (09:13 IST)
బాలికలపై అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. నిన్నటికి నిన్న రాజస్థాన్ చురు ఘటన కలకలం రేపితే..  తాజాగా విశాఖపట్నంలో 14 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. బాలికపై అత్యాచారం చేసిన సంఘటనలో వి. మణికంఠ (19)పై కేసు నమోదు చేసినట్టు పోలీసులు చెప్పారు. 
 
ఆరిలోవ అయిదో సెక్టారు కనకమహాలక్ష్మి నగర్‌కు చెందిన వి.మణికంఠ మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో సమీప గ్రామంలో ఎనిమిదో తరగతి చదువుతున్న బాలిక (14)కు మాయమాటలు చెప్పి, ముడసర్లోవ పార్కుకు తీసుకెళ్లాడు. ఆపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
రాత్రి బాలిక కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పరిసర ప్రాంతాల్లో వెతుకుతుండగా, ముడసర్లోవ ప్రధాన రహదారిపై ఆమె ఏడుస్తూ కనిపించిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. యువకుడిపై కేసు నమోదు చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్

రీయూనియన్‌ కథతో రుష్య, మిర్నా మీనన్ జంటగా డాన్ బాస్కో

మహేంద్రగిరి వారాహి కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుమంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments