Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖలో దారుణం.. నడిరోడ్డులోనే టెక్కీ మృతదేహాలు

Webdunia
గురువారం, 11 నవంబరు 2021 (09:47 IST)
విశాఖ పట్నంలో దారుణం చోటు చేసుకుంది. విశాఖ లోని పిఏం పాలెం క్రికెట్ స్టేడియం వద్ద నడి రోడ్డు పై ఇద్దరు ఐటీ ఉద్యోగులు మృత దేహాలు పడి ఉన్నాయి. గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో ఆ ఇద్దరు ఐటీ ఉద్యోగులు మృతి చెందినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. దీంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని .. దర్యాప్తు మొదలు పెట్టారు. ఆ ఇద్దరు ఐటీ ఉద్యోగులను మారిక వలస మధురవాడ ప్రాంతానికి చెందిన ధనరాజ్ ..వినోద్ గా గుర్తించారు పోలీసులు. 
 
వాహనం ఒక వైపు మృత దేహాలు మరో వైపు పడి ఉండడంతో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. అర్ధరాత్రి ఈ తర్వాత ఘటన జరిగినట్టు పోలీసులు చెబుతున్నారు. ఎవరైనా… కావాలనే… హత్య యత్నం చేశారా ? లేక… ఆక్సిడెంట్‌ కారణంగా ఆ ఇద్దరు ఐటీ ఉద్యోగులు మృతి చెందారా ? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments