Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖలో దారుణం.. నడిరోడ్డులోనే టెక్కీ మృతదేహాలు

Webdunia
గురువారం, 11 నవంబరు 2021 (09:47 IST)
విశాఖ పట్నంలో దారుణం చోటు చేసుకుంది. విశాఖ లోని పిఏం పాలెం క్రికెట్ స్టేడియం వద్ద నడి రోడ్డు పై ఇద్దరు ఐటీ ఉద్యోగులు మృత దేహాలు పడి ఉన్నాయి. గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో ఆ ఇద్దరు ఐటీ ఉద్యోగులు మృతి చెందినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. దీంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని .. దర్యాప్తు మొదలు పెట్టారు. ఆ ఇద్దరు ఐటీ ఉద్యోగులను మారిక వలస మధురవాడ ప్రాంతానికి చెందిన ధనరాజ్ ..వినోద్ గా గుర్తించారు పోలీసులు. 
 
వాహనం ఒక వైపు మృత దేహాలు మరో వైపు పడి ఉండడంతో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. అర్ధరాత్రి ఈ తర్వాత ఘటన జరిగినట్టు పోలీసులు చెబుతున్నారు. ఎవరైనా… కావాలనే… హత్య యత్నం చేశారా ? లేక… ఆక్సిడెంట్‌ కారణంగా ఆ ఇద్దరు ఐటీ ఉద్యోగులు మృతి చెందారా ? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments