Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిసెంబర్ 1 నుంచి వీఐపీ దర్శనంలో మార్పు.. 8 గంటలకే..?

Webdunia
మంగళవారం, 22 నవంబరు 2022 (14:08 IST)
డిసెంబర్ 1 నుంచి వీఐపీ దర్శన సమయాలను మార్చాలని టీటీడీ నిర్ణయించింది. వీఐపీ బ్రేక్ దర్శనాల వల్ల తరచూ సామాన్య భక్తుల దర్శనానికి ఆటంకం కలుగుతోంది. ప్రస్తుతానికి వీఐపీ బ్రేక్ దర్శనాలను సోమవారం ఉదయం 5 గంటల నుంచి 5.45 వరకూ నిర్వహిస్తున్నారు. 
 
డిసెంబర్ 1 నుంచి వీఐపీ దర్శన సమయాలను మార్చాలని తిరుమల నిర్ణయించింది. నెలపాటు ఉదయం 8 గంటలకే బ్రేక్ దర్శనాలను ప్రారంభిస్తుంది. 
 
మంగళ, బుధ, గురువారాల్లో ఉదయం 6.30 నుంచి 7వరకూ నిర్వహిస్తున్నారు. తాజా మార్పుతో.. నెలపాటూ.. అన్ని రోజులూ ఉదయం 8 గంటలకే నిర్వహించడం వల్ల.. సామాన్య భక్తులు.. ముందుగానే స్వామి వారిని దర్శించుకునే వీలు కలుగుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments