Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరు కారంలో కల్తీ.. విజిలెన్స్ అధికారుల ఉక్కుపాదం.. కామినేని శ్రీనివాస్ సీరియస్

చిల్లీ ఉత్పత్తిలో గుంటూరుకు ఎంత పేరుందో అందరికీ బాగా తెలుసు. అయితే ఈ మధ్య గుంటూరు కారంలో కల్తీ చేరింది. గుంటూరులోని పలు శీతల గోదాముల్లో తనిఖీలు చేపట్టిన విజిలెన్స్ అండ్ ఆహార తనిఖీ అధికారులు భారీ సంఖ్య

Webdunia
గురువారం, 24 నవంబరు 2016 (15:36 IST)
చిల్లీ ఉత్పత్తిలో గుంటూరుకు ఎంత పేరుందో అందరికీ బాగా తెలుసు. అయితే ఈ మధ్య గుంటూరు కారంలో కల్తీ చేరింది. గుంటూరులోని పలు శీతల గోదాముల్లో తనిఖీలు చేపట్టిన విజిలెన్స్ అండ్ ఆహార తనిఖీ అధికారులు భారీ సంఖ్యలో కల్తీకారం బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. దీంతో కల్తీ కారం మాఫియాపై గుంటూరు అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. 
 
డబ్బే ప్రధానంగా ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న వ్యాపారులపై అధికారులు కేసులు నమోదు చేసుకుంటున్నారు. గుంటూరులోని శాంభవి గోదాములో 2,500 బస్తాలు, లక్ష్మీవల్లభ గోదాములో 4వేల బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు నకిలీ మిరప విత్తనాలు, కల్తీకి వినియోగించే పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అంతేగాకుండా వీటిని ల్యాబ్‌కు పంపంచారు. నివేదిక వచ్చాక బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధమవుతోంది. 
 
ఈ నేపథ్యంలో కల్తీ ఉత్పత్తులు, నాణ్యత లేని ఆహార పదార్థాలను ప్రజలు సరఫరా చేస్తున్న గోదాములపై వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదాముల్లో అధికారులు మెరుపు దాడులు చేయాలని ఆదేశించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

ప్రివ్యూ చూస్తూ బ్రెయిన్ డెడ్‌తో చనిపోయిన దర్శకుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments