Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేరుకే సోషల్ వర్కర్లు.. చేసేది వ్యభిచారం... ఎక్కడ?

సోషల్ వర్కర్ల ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తూ వచ్చిన కొంతమంది మహిళలను విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,

Webdunia
బుధవారం, 5 సెప్టెంబరు 2018 (09:16 IST)
సోషల్ వర్కర్ల ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తూ వచ్చిన కొంతమంది మహిళలను విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
విజయవాడ పటమట దానయ్య బజారుకు చెందిన ఇద్దరు మహిళలు సమరం హాస్పటల్‌లో హెచ్‌ఐవీ వ్యాధిగ్రస్థులకు కౌన్సెలింగ్‌ ఇస్తుంటారు. అయితే, వీరు తమ వద్దకు కౌన్సెలింగ్‌కు వచ్చే వారిలో మాటల్లో పడేసి.. వారిని వ్యభిచార రొంపిలోకి దించి సొమ్ము చేసుకుంటున్నారు. 
 
ఇందుకోసం దానయ్య బజారులోనే మరో ఇంటిని అద్దెకు తీసుకున్నారు. ఈ ఇంట్లోనే వీరు వ్యభిచారం దందా నిర్వహిస్తూ వచ్చారు. ఈ విషయం ఇరుగుపొరుగువారు గమనించి పోలీసులకు సమాచారం చేరవేశారు. 
 
దీంతో సీఐ ఉమామ హేశ్వరరావు సిబ్బందితో సోమవారం అర్థరాత్రి దాడిచేసి ఆరుగురు మహిళలు, ముగ్గురు యువకులను అరెస్టు చేసి రూ.13 వేలు, 12 సెల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

మహేష్ బాబు, సితార ఘట్టమనేని PMJ జ్యువెల్స్ సెలబ్రేటింగ్ డాటర్స్ లో మెరిశారు

AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments