Webdunia - Bharat's app for daily news and videos

Install App

వారంరోజుల్లో విజయవాడ రోడ్లు మరమ్మత్తులు: ఎమ్మెల్యే గద్దె రామమోహన్, కేశినేని శ్వేత

Webdunia
శుక్రవారం, 3 జులై 2020 (17:05 IST)
విజయవాడ 11వ డివిజన్లో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో యూజిడి పనులు పూర్తి అయ్యిన యాదవుల బజార్, దానయ్యబజార్, భాగయ్యబజార్, కరణంగారి బజార్ లలో శుక్రవారం ఎమ్మెల్యే గద్దె రామమోహన్, టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి కుమారి కేశినేని శ్వేత పర్యటించి రోడ్లు పరిశీలించారు.

వారంరోజుల్లో రోడ్లు మరమ్మతులు చేయించేందుకు చర్యలు తీసుకుంటున్నామని స్థానికులకు తెలియజేసారు. గడిచిన టీడీపీ ప్రభుత్వ హయాంలో మొదలు పెట్టిన అభివృద్ధి పనులకు వైసీపీ ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం లేదని, దాని వల్ల కాంట్రాక్టర్లు పనులు చేయలేక పోతున్నారని అన్నారు.

ఈ రహదారుల విషయంలో సమస్య పరిష్కారించే విధంగా సంబంధిత మునిసిపల్ అధికారులతో మాట్లాడటం జరిగిందని, రోడ్లు మరమ్మతులకు వారం రోజులలో పనులు ప్రారంభించే విధంగా ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నామని వారు చెప్పారు.

ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు, విజృంభిస్తున్న కరోనాపై మరింత జాగ్రత్తలు పాటించేలా అవగాహన కల్పించేందుకు డివిజన్ లో పర్యటిస్తున్నామని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments