Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడలో ఎస్ఐకి కరోనా పాజిటివ్.. ఖాకీల్లో టెన్షన్ - టెన్షన్

Webdunia
శనివారం, 25 ఏప్రియల్ 2020 (09:25 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తికి ఇప్పట్లో అడ్డుకట్టపడేలా కనిపించడంలేదు. ముఖ్యంగా, కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాలో ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఫలితంగా కరోనా పాజిటివ్ కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్నాయి. 
 
ఇదిలావుంటే, విజయవాడలోని ఓ పోలీస్ స్టేషన్‌లో పని చేసే సబ్ ఇన్‌స్పెక్టరుకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఠాణాలో పని చేసే మిగిలిన కానిస్టేబుల్స్ అంతా భయంతో వణికిపోతున్నారు. 
 
ఇపుడు పాజిటివ్ వచ్చిన ఎస్ఐ‌తో మరో ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు కలిసి ఓ గదిని అద్దెకు తీసుకొని ఉంటున్నారు. దీంతో అతనితో పాటు కలిసి ఉంటున్న ఎస్ఐ‌ని, అదేవిధంగా ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లను క్వారంటైన్‌కు తరలించారు. అలాగే, ఆ ఠాణాలోని మిగిలిన పోలీసులకు కూడా కరోనా పరీక్షలు చేయాల్సిందిగా అధికారులు ఆదేశించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుబేర కు సీక్వెల్ వుండదు - లీడర్ కి సీక్వెల్ ఇప్పట్లో చేయలేం : శేఖర్ కమ్ముల

Sidhu : చివరి షెడ్యూల్లో సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా - సైమల్టేనియస్‌గా డబ్బింగ్

Ram Charan: పుష్ప 2 ఫైట్ మాస్టర్ నబాకాంత్ తో పెద్ది లో రామ్ చరణ్ ట్రైన్ యాక్షన్ షూటింగ్

మై హోమ్ అవతార రెసిడెంట్స్ లో సందడిగా తమ్ముడు ఫస్ట్ లిరికల్ సాంగ్

ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాలు ఉన్నాయని ఎన్టీఆర్ నిరూపించారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

తర్వాతి కథనం
Show comments