Webdunia - Bharat's app for daily news and videos

Install App

క‌రోనా కాలంలో చేనేత కార్మికుల‌కు జ‌గ‌నన్నఅండ‌

Webdunia
గురువారం, 26 ఆగస్టు 2021 (12:37 IST)
కరోనా విజృంభణ నేప‌ధ్యంలో చేనేత కార్మిల‌కు అండ‌గా వైసీపీ ప్ర‌భుత్వం చేయూతనిచ్చింద‌ని విజ‌య‌వాడ‌ న‌గ‌ర పాల‌క సంస్థ మేయ‌ర్ రాయ‌న భాగ్య‌ల‌క్ష్మి పేర్కొన్నారు. బంద‌రు రోడ్డులోని రాఘ‌వ‌య్య  పార్క్ బాపు మ్యూజియంలో స‌హ‌కార సంఘం అధ్వ‌ర్యంలో  ఏర్పాటు చేసిన చేనేత హ‌స్త‌క‌ళ ఎగ్జిబిష‌న్ ను మేయ‌ర్ సంద‌ర్శించారు. 
 
ఈ సంద‌ర్భంగా మేయ‌ర్ మాట్లాడుతూ, కరోనా స‌మ‌యంలో ప‌నులు లేక ఇబ్బందిప‌డుతున్న చేనేత‌, చిరు వ్యాపారుల‌కు అండ‌గా జ‌గ‌నన్న ప్ర‌భుత్వం నిలిచింద‌న్నారు. చేయూత ప‌థ‌కం ద్వారా 24వేల రూపాయ‌ల  న‌గ‌దు అంద‌జేయ‌డం వారికి చాలా ఉప‌యోగ‌ప‌డిందన్నారు.
 
 చేనేత హ‌స్త‌క‌ళ ఎగ్జిబిష‌న్ వ‌చ్చే నెల 12 వ‌ర‌కు నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు. చేనేత కార్మికుల ఎగ్జిబిష‌న్  స్టాల్స్ ని మేయ‌ర్ భాగ్య‌ల‌క్ష్మి ఎంతో ఆస‌క్తిగా తిల‌కించారు. ఇక్క‌డ నాణ్య‌మైన చీర‌లు,  జైపూర్ బెడ్‌షిట్స్‌, ఖాదీ ష‌ట్స్‌, సార‌గ్‌పూర్ పుడ్ ఐట‌మ్స్ బాగున్నాయ‌న్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments