Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడలో నీలిచిత్రాల ముఠా గుట్టు రట్టు!

Webdunia
గురువారం, 21 ఆగస్టు 2014 (16:06 IST)
ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక రాజధాని విజయవాడలో గురువారం నీలి చిత్రాల ముఠా గుట్టును పోలీసులు బహిర్గతం చేశారు. తమకు వచ్చిన సమాచారం మేరకు విజయవాడ నగరంలోని ఓ ఇంటిలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో గుట్టు చప్పుడు కాకుండా నీలిచిత్రాల వ్యాపారం చేస్తున్న ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. 
 
వీరిలో మతిస్థిమితంలేని బాలికతో పాటు.. రాంచరణ్ అనే యువకుడిని కూడా అదుపులోకి తీసుకున్నట్టు టాస్క్‌ఫోర్స్ పోలీసులు వెల్లడించారు. వీరిని రహస్య ప్రదేశానికి తీసుకెళ్ళి విచారిస్తున్నారు. ఈ ముఠాకు చెందిన మరో ముగ్గురు సభ్యులు పరారీలో ఉన్నారు. ముఠా సభ్యులో ఒకరైన రాంచరణ్‌ను గతంలో ఓసారి పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. 

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

Show comments