Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంద్రకీలాద్రికి భారీగా తరలివస్తున్న భవానీ భక్తులు

Webdunia
శనివారం, 16 అక్టోబరు 2021 (11:02 IST)
ద‌స‌రా ఉత్స‌వాలు ముగిసిన వెంట‌నే విజ‌య‌వాడ క‌న‌క‌దుర్గ‌మ్మ దేవాల‌యం భవానీ దీక్షాప‌రులైన భ‌క్తులతో రద్దీగా మారింది. అన్ని క్యూలైన్లు భ‌వానీ భ‌క్తుల‌తో కిటకిటలాడుతున్నాయి. దీనితో నేడు, రేపు ఇంద్రకీలాద్రి పై విఐపి, ప్రోటోకాల్ దర్శనాలు రద్దు చేశారు. ఇక అన్నీ సాధారణ దర్శనాలే అని ప్ర‌క‌టించారు.
 
భవానీ భక్తుల తాకిడి ఎక్కువగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్న‌ట్లు ఆల‌య చైర్మ‌న్ పైలా సోమినాయుడు వెబ్ దునియాకు చెప్పారు. భక్తుల రద్దీ దృష్ట్యా కొండపైకి ఎటువంటి వాహనాలకు అనుమతించ‌డం లేదు. నేడు కూడా రాజరాజేశ్వరి అలంకారంలో దర్శనమిస్తున్న అమ్మవారిని ద‌ర్వించుకునేందుకు భ‌వానీ భ‌క్తులు క్యూ క‌ట్టారు. ఎర్ర‌ని దుస్తుల‌తో, నెత్తిన ముడుపులు క‌ట్టుని భ‌వానీ మాల‌తో భ‌క్తులు ఇంద్ర‌కీలాద్రికి పోటెత్తుతున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచే కాక‌, భ‌క్తులు తెలంగాణా, క‌ర్నాట‌క‌ల నుంచి కూడా దుర్గ‌మ్మ ద‌ర్శానానికి వ‌స్తుండ‌టం విశేషం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాంతారా-2 షూటింగ్‌లో విషాదం- ముగ్గురు ఆర్టిస్టులు కన్నుమూత

ప్రిజం పబ్‌లో గొడవ : నటి కల్పిక గణేశ్‌పై కేసు

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments