Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయసాయి, వైవీగారు మీడియాలో అవాస్తవాలు మాట్లాడారు: విజయమ్మ లేఖ

ఐవీఆర్
మంగళవారం, 29 అక్టోబరు 2024 (20:30 IST)
వైఎస్ జగన్-వైఎస్ షర్మిల ఆస్తులకు సంబంధించి మీడియాలో ఎవరికి తోచినట్లు వారు మాట్లాడుతున్నారని వైఎసార్ సతీమణి వైఎస్ విజయమ్మ ఆవేదన వ్యక్తం చేసారు. ఆస్తుల పంపకంపై వాస్తవాలు ఏమిటో బహిరంగ లేఖ ద్వారా తెలియజేసారు. ఆస్తుల పంపకం అనేది జరగలేదని తేల్చి చెప్పారు. 
 
విజయసాయిరెడ్డి గారు ఆడిటర్ గా వున్నారు కాబట్టి ఆయనకు అన్నీ తెలుసనీ, వైవీ సుబ్బారెడ్డిగారు మా ఇంటి బంధువుగా ఎంవోయుపై సంతకం కూడా చేశారు. కానీ మీడియాలో అవాస్తవాలు మాట్లాడటం తనకు చాలా బాధ కలిగించిందని తెలిపారు. వైఎస్సార్ కోరింది ఒకటే... ఆస్తుల పంపకం జగన్-షర్మిలకు సమంగా పంచాలన్నది. ఇప్పటివరకూ అసలు ఆస్తుల పంపకమే జరగలేదు.
 
నాకు నా ఇద్దరు బిడ్డలు సమానమే. ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ కాదు. ఐతే అన్యాయం జరుగుతున్నవారికి న్యాయం చేయడం నా ధర్మం కనుక షర్మిలకు చెందాల్సినది చెంది తీరాల్సిందేనని ఆమె వెల్లడించారు. ఈ విషయంలో మూడో వ్యక్తి జోక్యం అవసరంలేదనీ, వాళ్లిద్దరూ అన్నాచెల్లెళ్లు కనుక వాళ్లే తేల్చుకుంటారనీ, ఈ విషయంలో ఎవరూ ఏమీ మాట్లాడవద్దని అభ్యర్థిస్తున్నట్లు ఆమె విన్నవించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharwanand: తమన్నా ని హీరోయిన్ అని పిలవడం ఇష్టం లేదు : శర్వానంద్

Maheshbabu: వెకేషన్ నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చిన మహేష్ బాబు

ఎంతో మందితో కలిసి పని చేసినా.. కొంతమందితోనే ప్రత్యేక అనుబంధం : తమన్నా

Nani: వైలెన్స్ సినిమాలున్న దేశాల్లో క్రైమ్ రేట్ తక్కువ, కానీ ఇక్కడ మన బుద్ధి సరిగ్గా లేదు : నాని

Dhanush: శేఖర్ కమ్ముల కుబేర లో ధనుష్ మాస్ సాంగ్ డేట్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

తర్వాతి కథనం
Show comments