Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయసాయి, వైవీగారు మీడియాలో అవాస్తవాలు మాట్లాడారు: విజయమ్మ లేఖ

ఐవీఆర్
మంగళవారం, 29 అక్టోబరు 2024 (20:30 IST)
వైఎస్ జగన్-వైఎస్ షర్మిల ఆస్తులకు సంబంధించి మీడియాలో ఎవరికి తోచినట్లు వారు మాట్లాడుతున్నారని వైఎసార్ సతీమణి వైఎస్ విజయమ్మ ఆవేదన వ్యక్తం చేసారు. ఆస్తుల పంపకంపై వాస్తవాలు ఏమిటో బహిరంగ లేఖ ద్వారా తెలియజేసారు. ఆస్తుల పంపకం అనేది జరగలేదని తేల్చి చెప్పారు. 
 
విజయసాయిరెడ్డి గారు ఆడిటర్ గా వున్నారు కాబట్టి ఆయనకు అన్నీ తెలుసనీ, వైవీ సుబ్బారెడ్డిగారు మా ఇంటి బంధువుగా ఎంవోయుపై సంతకం కూడా చేశారు. కానీ మీడియాలో అవాస్తవాలు మాట్లాడటం తనకు చాలా బాధ కలిగించిందని తెలిపారు. వైఎస్సార్ కోరింది ఒకటే... ఆస్తుల పంపకం జగన్-షర్మిలకు సమంగా పంచాలన్నది. ఇప్పటివరకూ అసలు ఆస్తుల పంపకమే జరగలేదు.
 
నాకు నా ఇద్దరు బిడ్డలు సమానమే. ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ కాదు. ఐతే అన్యాయం జరుగుతున్నవారికి న్యాయం చేయడం నా ధర్మం కనుక షర్మిలకు చెందాల్సినది చెంది తీరాల్సిందేనని ఆమె వెల్లడించారు. ఈ విషయంలో మూడో వ్యక్తి జోక్యం అవసరంలేదనీ, వాళ్లిద్దరూ అన్నాచెల్లెళ్లు కనుక వాళ్లే తేల్చుకుంటారనీ, ఈ విషయంలో ఎవరూ ఏమీ మాట్లాడవద్దని అభ్యర్థిస్తున్నట్లు ఆమె విన్నవించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments