Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్విట్టర్‌లోకి విజయసాయిరెడ్డి.. చంద్రబాబుకు నాలుగు సీట్లే, ధ్యావుడా....

సెల్వి
శుక్రవారం, 24 మే 2024 (19:50 IST)
వైకాపా నేత విజయసాయిరెడ్డి నెల్లూరు పార్లమెంట్‌కు తొలిసారిగా ఎన్నికయ్యారు. మూడు సంవత్సరాలకు పైగా విశాఖపట్నం పార్లమెంట్‌లో పనిచేసిన సాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి టీడీపీలో చేరడంతో చివరి నిమిషంలో నెల్లూరు పార్లమెంట్‌కు ఎంపికయ్యారు.  
 
నెల్లూరులో సాయిరెడ్డికి సర్వే రిపోర్టులు ఏమాత్రం అనుకూలంగా లేవు. ఈ నేపథ్యంలో కొంత విరామం తర్వాత, సాయి రెడ్డి తిరిగి ట్విట్టర్‌లోకి వచ్చారు. వచ్చీ రాగానే చంద్రబాబు నాయుడుపై విరుచుకుపడ్డారు. 2014లో చంద్రబాబు 23 మంది తమ పార్టీ ఎమ్మెల్యేలను కొన్నారన్న ఆయన 2019 ఎన్నికల్లో నీకు వచ్చింది 23 స్థానాలేనని గుర్తు చేశారు. 
 
2024 ఎన్నికల్లో చంద్రబాబుకు కేవలం నాలుగు స్థానాలే వస్తాయని తెలిపారు. ఈ నేపథ్యంలో నాలుగు సీట్లకే పరిమితం కాబోతున్నావని తెలిసి నీ మీద జాలేస్తుందని విజయసాయి సెటైర్లు వేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అసలు మీ సమస్య ఏంటి? జర్నలిస్టుపై మండిపడిన పూజాహెగ్డే

పూజా హెగ్డేలో ప్రేమలో పడింది.. ఘాటుగా లిప్ కిస్.. ట్రెండింగ్‌లో బుట్టబొమ్మ (video)

సెల్ఫీ కోసం వచ్చిన మహిళా ఫ్యాన్స్‌కు ముద్దు పెట్టిన ఉదిత్.. ఏకంగా లిప్ లాక్ (video)

పుష్ప 2కు ముందే వైల్డ్ ఫైర్ షో చేశాం - సినిమాలూ చేస్తున్నా : ఫరియా అబ్దుల్లా

తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలో క్రైమ్ థ్రిల్లర్ అసుర సంహారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్ట్రాబెర్రీలు తింటే 7 ఆరోగ్య ప్రయోజనాలు

ఆడోళ్లకు కూడా కండోమ్స్ వచ్చేశాయి.. ఎలా వాడాలో తెలుసా?

మండుతున్న అగ్నిగోళం నుంచి చందమామ చల్లగా ఎలా మారాడు? 4.5 బిలియన్ ఏళ్ల క్రితం (video)

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments