Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్విట్టర్‌లోకి విజయసాయిరెడ్డి.. చంద్రబాబుకు నాలుగు సీట్లే, ధ్యావుడా....

సెల్వి
శుక్రవారం, 24 మే 2024 (19:50 IST)
వైకాపా నేత విజయసాయిరెడ్డి నెల్లూరు పార్లమెంట్‌కు తొలిసారిగా ఎన్నికయ్యారు. మూడు సంవత్సరాలకు పైగా విశాఖపట్నం పార్లమెంట్‌లో పనిచేసిన సాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి టీడీపీలో చేరడంతో చివరి నిమిషంలో నెల్లూరు పార్లమెంట్‌కు ఎంపికయ్యారు.  
 
నెల్లూరులో సాయిరెడ్డికి సర్వే రిపోర్టులు ఏమాత్రం అనుకూలంగా లేవు. ఈ నేపథ్యంలో కొంత విరామం తర్వాత, సాయి రెడ్డి తిరిగి ట్విట్టర్‌లోకి వచ్చారు. వచ్చీ రాగానే చంద్రబాబు నాయుడుపై విరుచుకుపడ్డారు. 2014లో చంద్రబాబు 23 మంది తమ పార్టీ ఎమ్మెల్యేలను కొన్నారన్న ఆయన 2019 ఎన్నికల్లో నీకు వచ్చింది 23 స్థానాలేనని గుర్తు చేశారు. 
 
2024 ఎన్నికల్లో చంద్రబాబుకు కేవలం నాలుగు స్థానాలే వస్తాయని తెలిపారు. ఈ నేపథ్యంలో నాలుగు సీట్లకే పరిమితం కాబోతున్నావని తెలిసి నీ మీద జాలేస్తుందని విజయసాయి సెటైర్లు వేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శాపనార్థాలు పెట్టిన రేణూ దేశాయ్.. వారికి చెడు కర్మ ఖచ్చితం... ఎవరికి?

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments