Webdunia - Bharat's app for daily news and videos

Install App

డైరెక్టుగా వస్తే తట్టుకోగలవా... పప్పు తిని పడుకో చిట్టయ్యా...

Webdunia
గురువారం, 9 జూన్ 2022 (20:12 IST)
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను లక్ష్యంగా చేసుకుని వైపాకా సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోమారు ట్విట్టర్ వేదికగా రెచ్చిపోయారు.
 
గురువారం పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులతో నారా లోకేష్ జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఇందులోకి వైకాపా నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీలు కనెక్ట్ అయి లోకేష్‌కు ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో వారి ఆడియోతో పాటు వీడియోను కట్ చేశారు. 
 
అదేసమయంలో విద్యార్థుల ఐడీలతో తన జూమ్ మీటింగ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన వైకాపా ఎమ్మెల్యేలపై లోకేష్ విరుచుకుపడ్డారు. దమ్ముంటే నేరుగా తనతో చర్చకురావాలంటూ ఆయన సవాల్ విసిరారు. 
 
ఈ సవాల్‌పై విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. "జూమ్‌ మీటింగ్‌లోకి వస్తేనే తట్టుకోలేక మ్యూట్ చేసి పారిపోయావ్. నేరుగా రమ్మని సవాల్ విసిరావే. డైరెక్టుగా వస్తే తట్టుకోగలవా లోకేశం? చిన్న పిల్లలతో రాజకీయం చెయ్యడం కాదు. పోయి పప్పు తిని పడుకో చిట్టయ్యా" అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments