Webdunia - Bharat's app for daily news and videos

Install App

విస్టాడోమ్ కోచ్‌లతో అరకు స్పెషల్ ట్రైన్ - ప్రారంభించిన ఉపరాష్ట్రపతి

Webdunia
మంగళవారం, 23 నవంబరు 2021 (15:48 IST)
విశాఖ పట్టణం నుంచి అరకుకు స్పెషల్ ట్రైన్ నడుపనున్నారు. ఈ రైలును ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏపీ రాష్ట్ర పర్యాటక మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు. 
 
అరకకు వెళ్లే పర్యాటకుల కోసం విశాఖ నుంచి అరకు లోయకు రెండు విస్టా డోమ్ కోచ్‌‍లతో కూడిన రైలును ఏర్పాటు చేయగా, దీన్ని ఉపరాష్ట్రపతి ప్రారంభించారు. ఈ రైలు విశాఖ - కిరండూల్‌ల మధ్య నడుస్తుంది. ఈ రైలును ఉపరాష్ట్రపతి వెంకయ్య మంగళవారం విశాఖ రైల్వే స్టేషన్‌లోని ఒకటో నంబరు ఫ్లాట్‌ఫాంపై ప్రారంభించారు. 
 
ఈ కార్యక్రమలో మంత్రి ముత్తంశెట్టి మాట్లాడుతూ, ఆంధ్రా ఊటీగా పేరుగాంచిన అరకు పర్యాటక అందాలను తిలకించేందుకు వెళ్లే పర్యాటకుల కోసం ఈ రైలు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. పర్యాటక పరంగా ప్రభుత్వం అనేక రకాలైన సౌకర్యాలను అందుబాటులోకి తెస్తుందని ఆయన వెల్లడించారు. పర్యాటకులు కూడా ఈ సౌకర్యాలను ఉపయోగించుకోవాలని కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments