Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్‌కు ఆ శక్తి ప్రసాదించమని శ్రీవారిని ప్రార్థించా: మంత్రి వేణుగోపాలక్రిష్ణ

Webdunia
సోమవారం, 15 ఫిబ్రవరి 2021 (21:35 IST)
తిరుమల శ్రీవారి ఈరోజు తెల్లవారుజామున కుటుంబ సమేతంగా దర్సించుకున్నారు బిసి సంక్షేమ శాఖామంత్రి చెల్లబోయిన వేణుగోపాలక్రిష్ణ. ఆలయంలో టిటిడి అధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికి ప్రత్యేక దర్సనా ఏర్పాట్లు చేశారు. మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
 
ఆలయం వెలుపల మంత్రి మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న పేదరిక నిర్మూలన కార్యక్రమానికి శక్తిని స్వామివారు ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. మంచిపై చెడు ఎప్పుడు యుద్థం చేస్తూ ఉంటుందని.. మంచిని సంరక్షించేందుకు దైవాంశ అవసరమన్నారు.
 
పంచాయతీ ఎన్నికల్లో తన నియోజకవర్గంలో 95 శాతం సర్పంచులను గెలుచుకున్నట్లు.. అందుకే స్వామివారిని దర్సించుకున్నట్లు మంత్రి చెప్పారు. ఎపిలో సంక్షేమం, అభివృద్థి రెండూ పరుగులు పెడుతున్నాయన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments