Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి సేవలో వెంకయ్య... కొత్త వెలుగు కనిపించింది...(వీడియో)

తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా వెంకయ్యనాయుడు దర్శిచుకున్నారు. ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన తరువాత మొదటిసారి వెంకయ్య స్వామి సేవలో పాల్గొన్నారు. విఐపి విరామ దర్శనా సమయంలో స్వామివారిని దర్శించుకున్న వెంకయ్యకు టిటిడి అధికారులు ఘనస్వాగతం పలికి ప్రత్యేక దర్శన

Webdunia
సోమవారం, 7 ఆగస్టు 2017 (14:30 IST)
తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా వెంకయ్యనాయుడు దర్శిచుకున్నారు. ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన తరువాత మొదటిసారి వెంకయ్య స్వామి సేవలో పాల్గొన్నారు. విఐపి విరామ దర్శనా సమయంలో స్వామివారిని దర్శించుకున్న వెంకయ్యకు టిటిడి అధికారులు ఘనస్వాగతం పలికి ప్రత్యేక దర్శనా ఏర్పాట్లు చేశారు. రంగనాయకమండపంలో వేదపండితులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. 
 
ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన తరువాత స్వామివారిని దర్శించుకోవాలని ముందుగానే భావించానని, అనుకున్న విధంగానే స్వామివారిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. స్వామి దర్శనం తరువాత మానసిక స్థైర్యం, స్వాంతన, ఉత్సాహం, స్ఫూర్తి, విశ్వాసం ఏర్పడిందని, అలాగే కొత్త వెలుగు కనిపించిందని సంతోషం వ్యక్తం చేశారు. సమృద్ధ భారతదేశం  దిశగా అభివృద్థి వైపు మన దేశం నడవాలని శ్రీవారిని ప్రార్థించినట్లు వెంకయ్యనాయుడు తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

Devara 2 : ఎన్.టి.ఆర్. దేవర సీక్వెల్ వుండదా?

విశ్వంభర లో కొత్తతరం హాస్యనటులతో మెగాస్టార్ చిరంజీవి

శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ ఫస్ట్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments