Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేటి నుంచి వెంకయ్య నాయుడు విదేశీ పర్యటన

Webdunia
ఆదివారం, 4 అక్టోబరు 2015 (09:16 IST)
కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఆదివారం నుంచి విదేశీ పర్యటనకు చేపట్టనున్నారు. రవాణా, స్థల నిర్వహణకు ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలపై నిర్వహించే సదస్సులో ఆయన పాల్గొంటారు. ఇందుకోసం ఆయన ఆదివారం పారిస్‌ వెళ్లనున్నారు. ఈ నెల 5 నుంచి 9వ తేదీ వరకు జరిగే 'తెలివైన రవాణా వ్యవస్థ దిశగా' అనే సదస్సులో పాల్గొని ప్రసంగిస్తారు. 
 
వ్యాపార, విద్యావేత్తలు, ప్రభుత్వ ప్రతినిధులు, రవాణా రంగం ప్రముఖులు ఈ సదస్సుకు హాజరుకానున్నారు. రవాణా రంగంలో వివిధ దేశాలు చేసిన ఆవిష్కరణలను ఈ సదస్సులో ప్రదర్శించనున్నారు. కేంద్రీయ హిందీ సమితి సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ రచించిన 'నాయక త్రయం' పుస్తకాన్ని ఈ నెల 4వ తేదీ హైదరాబాద్‌లో వెంకయ్య నాయుడు ఆవిష్కరించాల్సి ఉండగా విదేశీ పర్యటన వల్ల ఈ కార్యక్రమం వాయిదాపడింది.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments