Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేపలుప్పాడు గ్రామాన్ని దత్తత తీసుకున్న వెంకయ్య ఫ్యామిలీ!

Webdunia
గురువారం, 23 అక్టోబరు 2014 (11:42 IST)
హుదూద్ తుఫాను కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న విశాఖపట్టణం జిల్లాలోని చేపలుప్పాడు గ్రామాన్ని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, ఆయన కుటుంబ సభ్యులు దత్తత తీసుకున్నారు. ఈ తుఫాను కారణంగా సర్వం కోల్పోయిన ఈ గ్రామ వాసులను అన్ని విధాలుగా ఆదుకోవడమే కాకుండా, ఈ గ్రామాన్ని పునర్మిస్తారు. 
 
ప్రస్తుతం విశాఖపట్టణం జిల్లాలో పర్యటిస్తున్న వెంకయ్య నాయుడు ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ గ్రామాన్ని తమ కుటుంబం పునర్నిర్మిస్తుందని వెంకయ్య తెలిపారు. ఎంపీ నిధుల నుంచి ఈ గ్రామానికి రూ.25 లక్షలు మంజూరు చేస్తున్నట్టు వెల్లడించారు. అలాగే, తన కుమార్తె నిర్వహిస్తున్న స్వర్ణభారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ గ్రామానికి కావాల్సిన అన్ని సౌకర్యలను కల్పిస్తుందని ఆయన వివరించారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments